ఆ 2 మండలాలను రెసిడెన్షియల్ జోన్‌గా మార్చాలి: సీఎంకు మంత్రి సబిత విజ్ఞప్తి

రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, మహేశ్వరం మండలాలను కన్సర్వేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌గా మార్చాలంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ రాశారు. రెండు మండలాల్లో ప్రజల ఆవాసాలు గణనీయంగా పెరుగుతున్నందున రెసిడెన్షియల్ జోన్‌గా మార్చాలని కోరారు. ఈ మండలాలు.. జీహెచ్‌ఎంసీ పరిధికి అతి సమీపంలో ఉన్నాయని, హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని వివరించారు.

Published : 05 Jul 2023 18:47 IST

రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, మహేశ్వరం మండలాలను కన్సర్వేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌గా మార్చాలంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ రాశారు. రెండు మండలాల్లో ప్రజల ఆవాసాలు గణనీయంగా పెరుగుతున్నందున రెసిడెన్షియల్ జోన్‌గా మార్చాలని కోరారు. ఈ మండలాలు.. జీహెచ్‌ఎంసీ పరిధికి అతి సమీపంలో ఉన్నాయని, హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని వివరించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు