ఆ 2 మండలాలను రెసిడెన్షియల్ జోన్గా మార్చాలి: సీఎంకు మంత్రి సబిత విజ్ఞప్తి
రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, మహేశ్వరం మండలాలను కన్సర్వేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్గా మార్చాలంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ రాశారు. రెండు మండలాల్లో ప్రజల ఆవాసాలు గణనీయంగా పెరుగుతున్నందున రెసిడెన్షియల్ జోన్గా మార్చాలని కోరారు. ఈ మండలాలు.. జీహెచ్ఎంసీ పరిధికి అతి సమీపంలో ఉన్నాయని, హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని వివరించారు.
Published : 05 Jul 2023 18:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..