‘ఆరోగ్య శ్రీ’పై బహిరంగ చర్చకు లోకేశ్ సిద్ధమా?: మంత్రి రజిని సవాల్
కొద్దిరోజులుగా ‘ఆరోగ్య శ్రీ’పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) అసహనం వ్యక్తం చేశారు. ‘ఆరోగ్య శ్రీ’పై బహిరంగ చర్చకు తాము సిద్ధమని.. ఇందుకు తెదేపా నేత లోకేశ్ సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. ఈ మేరకు గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
Published : 02 Jul 2023 20:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు