Vundavalli Sridevi: రాజధాని అమరావతి సాధనకు ప్రాణంపోయేవరకు పోరాడతా: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
అమరావతి ఏకైక రాజధానిగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) అన్నారు. ‘అమరావతి ఆవేదన’ పేరిట నారా లోకేశ్ (Nara Lokesh) నిర్వహించిన సభలో ఆమె పాల్గొన్నారు. వైకాపా రాక్షస పాలనను అంతం చేస్తేనే రాష్ట్రంతోపాటు రాజధానిని కాపాడుకోవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు.
Published : 13 Aug 2023 20:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ