Rammohan Naidu: వంద రోజల్లో వచ్చేది తెదేపా- జనసేన ప్రభుత్వమే..!: ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఏపీలో త్వరలో తెదేపా (TDP)- జనసేన (Janasena) ప్రభుత్వాన్ని చూడబోతున్నామని ఎంపీ రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) విశ్వాసం వ్యక్తం చేశారు. తెదేపా-జనసేన పార్టీలను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా జరుగుతున్న యువగళం (Yuvagalam) విజయోత్సవ సభలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
Published : 20 Dec 2023 16:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?