Maharashtra: ఆ గ్రామంలో నివసిస్తుంది ఒకే ఒక్క కుటుంబం!
మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని పిలే అనే గిరిజన గ్రామంలో ఒకే ఒక్క కుటుంబం నివసిస్తోంది. ఆ ఊరికి రహదారి సౌకర్యం ఉన్నా ఎవరూ అక్కడికి వెళ్లరు. దేవాలయం ఉన్నా అందులో దేవుడు ఉండడు. నీళ్లు ట్యాంకు ఉన్నా అందులో నీళ్లు ఉండవు. అక్కడ ఉండేది ఆరుగురు మాత్రమే. ఆ పిలే గ్రామం కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Published : 13 Dec 2023 13:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?