Maharashtra: ఆ గ్రామంలో నివసిస్తుంది ఒకే ఒక్క కుటుంబం!

మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని పిలే అనే గిరిజన గ్రామంలో ఒకే ఒక్క కుటుంబం నివసిస్తోంది. ఆ ఊరికి రహదారి సౌకర్యం ఉన్నా ఎవరూ అక్కడికి వెళ్లరు. దేవాలయం ఉన్నా అందులో దేవుడు ఉండడు. నీళ్లు ట్యాంకు ఉన్నా అందులో నీళ్లు ఉండవు. అక్కడ ఉండేది ఆరుగురు మాత్రమే. ఆ  పిలే గ్రామం కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Published : 13 Dec 2023 13:04 IST

మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని పిలే అనే గిరిజన గ్రామంలో ఒకే ఒక్క కుటుంబం నివసిస్తోంది. ఆ ఊరికి రహదారి సౌకర్యం ఉన్నా ఎవరూ అక్కడికి వెళ్లరు. దేవాలయం ఉన్నా అందులో దేవుడు ఉండడు. నీళ్లు ట్యాంకు ఉన్నా అందులో నీళ్లు ఉండవు. అక్కడ ఉండేది ఆరుగురు మాత్రమే. ఆ  పిలే గ్రామం కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని