Paritala Sunitha: పరిటాల శ్రీరామ్కే తెదేపా టికెట్: సునీత
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. ధర్మవరం శాసనసభ తెలుగుదేశం పార్టీ టికెట్ పరిటాల శ్రీరామ్కే వస్తుందని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తెదేపా కార్యాలయంలో సెక్షన్ ఇంఛార్జిల సమావేశం నిర్వహించారు. పరిటాల శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సునీత హాజరయ్యారు. ధర్మవరంలో శ్రీరామ్కే పార్టీ అధినేత చంద్రబాబు టికెట్ ఇస్తారని.. అందరూ కష్టపడి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Published : 18 Jun 2023 16:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్