Payyavula Keshav: స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై తెదేపా పవర్ పాయింట్ ప్రజంటేషన్
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై బురద చల్లడం ద్వారా తెదేపా అధినేత చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వం కష్టం మాత్రమే కలిగించిందని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. కానీ, రాష్ట్రంలోని లక్షలాదిమంది యువతకు తీరని నష్టం వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర యువత నైపుణ్యాభివృద్ధి కోసం మాత్రమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును చేపట్టారని తేల్చిచెప్పారు. ఈ ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పయ్యావుల కేశవ్ వివరించారు. కేవలం అవినీతి బురద చల్లేందుకే వైకాపా ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
Published : 22 Sep 2023 14:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్