Revanth Reddy: తెరాస ఒత్తిడితోనే రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరణ: రేవంత్
తెలంగాణ ఉద్యమానికి కారణమైన ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యలు తెలుసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆలోచన చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి కోసం తమ పార్టీ నేతలు వీసీని కలిశారని.. అధికార తెరాస ఒత్తిడితో అనుమతి నిరాకరించారని ఆరోపించారు. చంచల్గూడ జైలులో ఎన్ఎస్యూఐ విద్యార్థులతో ములాఖత్ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు.
Published : 02 May 2022 15:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్