Karnataka - Telangana: కర్ణాటక గెలుపు.. తెలంగాణలో ఎవరికి మలుపు?
కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు.. కాంగ్రెస్, భాజపా ప్రధాన రేసులో ఉండటంతో.. గెలుపోటముల ప్రభావం తెలంగాణలో ఉంటుందనే అంచనాలున్నాయి. కన్నడనాట కాంగ్రెస్, భాజపా.. ఏది గెలిచినా పార్టీకి సంస్థాగతంగా ఊపు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటకలో బరిలో నిలిచిన రెండు పక్షాలే.. తెలంగాణలో ప్రధాన, ప్రత్యర్థి పక్షాలుగా ఉండటంతో ఓటర్ల తీర్పు ఆధారంగా భారాస వ్యూహాలు రూపొందించుకునే పనిలో పడింది.
Published : 13 May 2023 10:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
-
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి