Droupadi Murmu: దిల్లీ మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నిత్యం రద్దీగా ఉండే దేశ రాజధాని దిల్లీలోని మెట్రో రైల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణించారు. ఆమెను చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. భారీ భద్రతతో కూడిన కాన్వాయ్ను వదిలి సామాన్యురాలిలా కొంతసేపు మెట్రో రైలులో ప్రయాణించారు. తనతో ప్రయాణిస్తున్న విద్యార్థులతో ముచ్చటించిన రాష్ట్రపతి.. రైల్లోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
Updated : 07 Feb 2024 18:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?