Samsung: శాంసంగ్‌ వారసుడికి కొరియా క్షమాభిక్ష..!

లంచం కేసులో దోషిగా తేలి జైలు శిక్షను ఎదుర్కొంటున్న ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ వారసుడు లీజే యాంగ్‌కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టనుంది. దీంతో మరో ఏడాది జైలు శిక్ష మిగిలి ఉండగానే జే యాంగ్‌కు కేసు నుంచి విముక్తి లభించనుంది.

Published : 12 Aug 2022 17:34 IST

లంచం కేసులో దోషిగా తేలి జైలు శిక్షను ఎదుర్కొంటున్న ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ వారసుడు లీజే యాంగ్‌కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టనుంది. దీంతో మరో ఏడాది జైలు శిక్ష మిగిలి ఉండగానే జే యాంగ్‌కు కేసు నుంచి విముక్తి లభించనుంది.

Tags :

మరిన్ని