Sreenidhi Varsity: శ్రీనిధి వర్సిటీ వద్ద ఉద్రిక్తత.. విద్యార్థులను మోసం చేశారంటూ తల్లిదండ్రుల ఆందోళన
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లోని శ్రీనిధి వర్సిటీ (Sreenidhi Varsity) వద్ద విద్యార్ధులు, తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. విశ్వవిద్యాలయానికి అనుమతి రాక ముందే మభ్యపెట్టి వివిధ కోర్సుల్లో చేర్చుకుని వంచించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవితాలతో ఆడుకుంటున్నారంటూ కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం తీరును నిరసిస్తూ విశ్వవిద్యాలయ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేయటంతో ఉద్రిక్తత నెలకొంది.
Published : 17 Aug 2023 12:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్