TCS: భారత్‌లో ఈ ఏడాదీ అత్యంత విలువైన బ్రాండ్‌గా టీసీఎస్‌

భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌ (Most valuable brand)గా ఐటీ దిగ్గజ సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)’ తన స్థానాన్ని ఈ ఏడాదీ నిలబెట్టుకుంది. కంపెనీ బ్రాండ్‌ విలువ 43 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు మార్కెటింగ్‌ డేటా, అనలిటిక్స్‌ సంస్థ కంటార్‌ తన నివేదికలో పేర్కొంది. బిజినెస్ టెక్నాలజీ కేటగిరీలో కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ.. టీసీఎస్‌ ఈ ఘనత సాధించినట్లు తెలిపింది.  

Published : 29 Sep 2023 15:14 IST

భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌ (Most valuable brand)గా ఐటీ దిగ్గజ సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)’ తన స్థానాన్ని ఈ ఏడాదీ నిలబెట్టుకుంది. కంపెనీ బ్రాండ్‌ విలువ 43 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు మార్కెటింగ్‌ డేటా, అనలిటిక్స్‌ సంస్థ కంటార్‌ తన నివేదికలో పేర్కొంది. బిజినెస్ టెక్నాలజీ కేటగిరీలో కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ.. టీసీఎస్‌ ఈ ఘనత సాధించినట్లు తెలిపింది.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు