TCS: భారత్లో ఈ ఏడాదీ అత్యంత విలువైన బ్రాండ్గా టీసీఎస్
భారత్లో అత్యంత విలువైన బ్రాండ్ (Most valuable brand)గా ఐటీ దిగ్గజ సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)’ తన స్థానాన్ని ఈ ఏడాదీ నిలబెట్టుకుంది. కంపెనీ బ్రాండ్ విలువ 43 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ సంస్థ కంటార్ తన నివేదికలో పేర్కొంది. బిజినెస్ టెక్నాలజీ కేటగిరీలో కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ.. టీసీఎస్ ఈ ఘనత సాధించినట్లు తెలిపింది.
Published : 29 Sep 2023 15:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్