Payyavula: రైతులు నష్టపోతున్నా ఈ ప్రభుత్వానికి పట్టదా?: పయ్యావుల
రైతుల సమస్యలపై తెదేపా (TDP) నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మూస్తూరులో ఆందోళన చేపట్టారు. రైతులతో కలిసి రహదారిపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. జీబీసీ కాల్వకు నీటిని నిలిపివేయడంతో 30 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ఫలితంగా రైతులు రూ.300 కోట్ల విలువైన పంటలు నష్టపోతున్నారని తెలిపారు. రైతులు నష్టపోతున్నా ఈ ప్రభుత్వానికి పట్టదా?అని ప్రశ్నించారు.
Updated : 19 Dec 2023 16:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
-
సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్పై ముంబయి విజయం
-
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు