తెదేపా కంటే వైకాపా ప్రభుత్వం గొప్పగా చేసిన సంక్షేమం ఏముంది?: గంటా శ్రీనివాసరావు

సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు త్వరలోనే చరమ గీతం పాడతారని తెదేపా (TDP) ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) అన్నారు. పులివెందుల ఇన్‌ఛార్జి బీటెక్ రవిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతారని జగన్ మోహన్ రెడ్డికి అభద్రతా భావం ఎక్కువైందన్నారు. సంపద సృష్టించి పేద వాళ్లకు పంచాలి అనేది తెదేపా ఆలోచన అని స్పష్టం చేశారు. తెదేపా అమలు చేసిన సంక్షేమ పథకాల కంటే వైకాపా ప్రభుత్వం ఉత్తమంగా ఏం చేసిందో చెప్పాలని సవాల్‌ విసిరారు.   

Published : 15 Nov 2023 15:51 IST

సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు త్వరలోనే చరమ గీతం పాడతారని తెదేపా (TDP) ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) అన్నారు. పులివెందుల ఇన్‌ఛార్జి బీటెక్ రవిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతారని జగన్ మోహన్ రెడ్డికి అభద్రతా భావం ఎక్కువైందన్నారు. సంపద సృష్టించి పేద వాళ్లకు పంచాలి అనేది తెదేపా ఆలోచన అని స్పష్టం చేశారు. తెదేపా అమలు చేసిన సంక్షేమ పథకాల కంటే వైకాపా ప్రభుత్వం ఉత్తమంగా ఏం చేసిందో చెప్పాలని సవాల్‌ విసిరారు.   

Tags :

మరిన్ని