తెదేపా కంటే వైకాపా ప్రభుత్వం గొప్పగా చేసిన సంక్షేమం ఏముంది?: గంటా శ్రీనివాసరావు
సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు త్వరలోనే చరమ గీతం పాడతారని తెదేపా (TDP) ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) అన్నారు. పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతారని జగన్ మోహన్ రెడ్డికి అభద్రతా భావం ఎక్కువైందన్నారు. సంపద సృష్టించి పేద వాళ్లకు పంచాలి అనేది తెదేపా ఆలోచన అని స్పష్టం చేశారు. తెదేపా అమలు చేసిన సంక్షేమ పథకాల కంటే వైకాపా ప్రభుత్వం ఉత్తమంగా ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు.
Published : 15 Nov 2023 15:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?