Nara Lokesh: అధికారంలోకి రాగానే.. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం: నారా లోకేశ్‌

ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని జె-గ్యాంగ్‌ గంజాయిమయం చేసిందని నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. తాడేపల్లి సీఎం నివాసం సమీపంలోనే విచ్చలవిడిగా డ్రగ్స్‌ దందా సాగుతున్నా పట్టించుకోవట్లేదన్న ఆయన.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతానని హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తున్న తన వాహనాన్ని పదేపదే తనిఖీ చేస్తుండటంపైనా లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated : 25 Mar 2024 12:13 IST

ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని జె-గ్యాంగ్‌ గంజాయిమయం చేసిందని నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. తాడేపల్లి సీఎం నివాసం సమీపంలోనే విచ్చలవిడిగా డ్రగ్స్‌ దందా సాగుతున్నా పట్టించుకోవట్లేదన్న ఆయన.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతానని హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తున్న తన వాహనాన్ని పదేపదే తనిఖీ చేస్తుండటంపైనా లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని