Nara Lokesh: అధికారంలోకి రాగానే.. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం: నారా లోకేశ్
ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని జె-గ్యాంగ్ గంజాయిమయం చేసిందని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తాడేపల్లి సీఎం నివాసం సమీపంలోనే విచ్చలవిడిగా డ్రగ్స్ దందా సాగుతున్నా పట్టించుకోవట్లేదన్న ఆయన.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతానని హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తున్న తన వాహనాన్ని పదేపదే తనిఖీ చేస్తుండటంపైనా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated : 25 Mar 2024 12:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్