YS Sharmila: హామీలను మరచిన జగన్‌.. వైఎస్ఆర్‌ వారసుడు ఎలా అవుతారు?: షర్మిల

అధికారంలోకి వస్తే హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి 127 చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పిన వైకాపా.. ఆ హామీని మరిచిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఆమె మాట్లాడారు.

Published : 18 Apr 2024 16:26 IST

వైఎస్ఆర్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి 127 చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పిన వైకాపా.. ఆ హామీని మరిచిందని విమర్శించారు. అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు