బ్రేకింగ్
03 Oct 2022 | 18:28 IST
క్లాస్ రూమ్లో ఆత్మాహుతి దాడి.. 53మంది మృతి
కాబుల్: అఫ్గానిస్థాన్లో వరుస పేలుళ్ల ఘటనలు అక్కడివారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో తాజాగా మరో పేలుడు సంభవించింది. తరగతి గదిలో చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడిలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందినవారిలో 46 మంది మహిళలు, బాలికలు ఉన్నట్లు తెలుస్తోంది. గత శుక్రవారం కాబుల్లోని విద్యా కేంద్రంలో జరిగిన పేలుడులో 100కుపైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: మాజీ మంత్రి బాబూమోహన్
- సొంతచెల్లెలి చీరపై సీఎం మాట్లాడటం సంస్కారమా?: షర్మిల
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
- కొడాలి నాని నామినేషన్.. వెలవెల
- బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- ఏ తప్పూ చేయలేదట!