బ్రేకింగ్

breaking
19 Apr 2024 | 14:00 IST

చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్‌

కుప్పం పట్టణం: తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్‌ వేశారు. కుప్పంలో రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కి నామినేషన్‌ పత్రాలను ఆమె సమర్పించారు. అంతకుముందు భువనేశ్వరి భారీ ర్యాలీగా ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని

తాజా వార్తలు