logo

26 నుంచి ఉచిత యోగ ధ్యానం అవగాహన తరగతులు

జిల్లా కేంద్రంలోని పతంజలి యోగా శిక్షణ కేంద్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు యోగా అవగాహన తరగతలు నిర్వహించనున్నారు.

Published : 25 Apr 2024 21:25 IST

ఆదిలాబాద్ క్రీడావిభాగం: జిల్లా కేంద్రంలోని పతంజలి యోగా శిక్షణ కేంద్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు యోగా అవగాహన తరగతలు నిర్వహించనున్నారు. ధ్యానం అంశాల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా గురువు తిరుపతి రెడ్డి తెలిపారు. దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్నవారు,  సాధారణ ప్రజలు ఉదయం 6:30 గంటల నుంచి 7.30 గంటల వరకు నిర్వహించే ఈ అవగాహన తరుగుతులకు హాజరు కావాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు