logo

లేపాక్షిని సందర్శించిన న్యాయమూర్తి సుధాశ్రీ

అనంతపురం జిల్లా లేపాక్షిలోని దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాలను శుక్రవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సుధాశ్రీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు అర్చకులు స్వాగతం పలికి  ఆలయ చరిత్రను వివరించారు.

Published : 15 Jan 2022 01:43 IST

మందిర విశిష్టతను తెలుసుకుంటున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సుధాశ్రీ

లేపాక్షి, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా లేపాక్షిలోని దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాలను శుక్రవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సుధాశ్రీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు అర్చకులు స్వాగతం పలికి  ఆలయ చరిత్రను వివరించారు. ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అర్చకులు ఆమెను ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ, ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని