కీళ్ల నొప్పులకు అత్యాధునిక వైద్యం
మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల కంటే కీళ్లనొప్పుల బారినపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని, దీనికి భారత్లో అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉందని మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ అన్నారు.
వేదికపై కీళ్ల వైద్య నిపుణులతో పుల్లెల గోపీచంద్
ఈనాడు, హైదరాబాద్: మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల కంటే కీళ్లనొప్పుల బారినపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని, దీనికి భారత్లో అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉందని మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ అన్నారు. బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయలో యశోద హాస్పిటల్స్ ఆధ్యర్యంలో నిర్వహించిన లోయర్ లింబ్ జాయింట్ ప్రిజర్వేషన్, జాయింట్ రీప్లేస్మెంట్స్ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ జనాభాలో దాదాపు 14 శాతం మంది ఏటా కీళ్లనొప్పులతో వైద్యులను సంప్రదిస్తున్నారని తెలిపారు. ప్రారంభ దశలో కీళ్లను సంరక్షించుకోవడం వల్ల వాటి నొప్పుల బారిన పడకుండా నివారించవచ్చన్నారు. యశోద హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీయస్ రావు మాట్లాడుతూ.. సదస్సులో అత్యాధునిక రోబోటిక్, లాప్రోస్కోపిక్, ఓపెన్ టెక్నిక్ ద్వారా కీళ్లమార్పిడి శస్త్రచికిత్సలు ఎలా చేయాలో యువ వైద్యులకు ఆపరేషన్ థియేటర్ నుంచి ప్రత్యక్షప్రసారం ద్వారా వివరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ నట్టా కుల్కమ్టన్ (థాయ్లాండ్), డాక్టర్ పరాక్రమ (కొలొంబో), డాక్టర్ జాసన్ ఐర్ (ఇంగ్లాండ్), భారత్కు చెందిన డాక్టర్లు విజయ్ భాస్కర్, విజయ్ కుమార్, 250 మంది యువ డాక్టర్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్కాపురిలో ‘జీరో షాడో’ పరిశీలన
[ 09-05-2024]
అల్కాపురిలో బంగారయ్య శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న శంకర జయంతి మహోత్సవాల్లో గురువారం శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, శంకరమంచి శివ శూన్య ఛాయ(Zero Shadow)ను యంత్రాల ద్వారా పరిశీలించారు. -
మోదీ ధనికులకు ఇచ్చిన డబ్బును.. పేదల ఖాతాల్లో వేస్తాం: రాహుల్
[ 09-05-2024]
ప్రస్తుత ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. -
మోదీతో పోరాటం రాహుల్గాంధీ వల్ల కాదు: కేటీఆర్
[ 09-05-2024]
భాజపా ప్రభుత్వం హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని యత్నిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. -
హైదరాబాద్లో దారుణం: ఆడపిల్లని చేరదీసి.. అంగడిబొమ్మగా చేసి..
[ 09-05-2024]
ఎవరూ లేని ఓ చిన్నారిని చేరదీసిన మహిళ.. ఆమెను పెంచి, పోషించి చివరికి వ్యభిచార కూపంలోకి దింపింది. -
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
[ 09-05-2024]
ప్రేమించిన యువతితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతోనే ఫోన్ మాట్లాడుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
సన్నద్ధత కరవై.. గాలిలో దీపమై
[ 09-05-2024]
ప్రకృతి ప్రకోపం.. ప్రభుత్వ శాఖల సన్నద్ధత లోపంతో నగరంలో కొన్ని వేల మందికి మంగళవారం కాళరాత్రిగా మారింది. -
ఉపాధి.. బతుకులు సమాధి
[ 09-05-2024]
నాలుగు రోజుల క్రితమే నగరానికి ఉపాధి కోసం వచ్చిన కుటుంబం.. ఎన్నికల్లో ఓటు వేసేందుకు త్వరలోనే సొంతూళ్లకు వెళ్దామనుకుని సిద్ధం చేసుకున్న దంపతులు.. తాము కష్టపడి పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని కలలుగన్న తల్లిదండ్రులు. -
సారొచ్చారు.. హోరెత్తించారు
[ 09-05-2024]
తెలంగాణ హక్కులు కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో భారాస సత్తా చాటాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. -
ఇంజినీర్లకు దావత్ తెచ్చిన తంటా
[ 09-05-2024]
మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని ఎల్బీనగర్లో నిర్వహించిన ఓ దావత్కు కొందరు జీహెచ్ఎంసీ ఇంజినీర్లు హాజరైన ఉదంతంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సుమారు 10 మంది అధికారులకు మెమో జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది -
విజయానికి ఎంత దూరంలో ఉన్నాం..
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భారాస విజయానికి ఎంత దూరంలో ఉన్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎమ్మెల్యేలతో సమీక్షించారు. -
నాలాల్లో తేలుతున్న ప్రాణాలు
[ 09-05-2024]
వానలు మొదలవడంతోనే.. మంగళవారం ఇద్దరు అమాయకులు బేగంపేట వద్ద నాలాలో పడి చనిపోయారు. -
కమలం వెంటుంది.. అభివృద్ధి ముందుంది
[ 09-05-2024]
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటరు అవసరం. ఐటీ కారిడార్ను ఇటువైపు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. -
ఉపాధి పెంచుతా.. విద్య, వైద్యం అందిస్తా
[ 09-05-2024]
‘‘హైదరాబాద్ లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికల్లోనూ మజ్లిస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారంటే ప్రధాన కారణం బోగస్ ఓట్లే. వాటిని తొలగించి ఎన్నికల అధికారులు పారదర్శకంగా పోలింగ్ నిర్వహిస్తే కచ్చితంగా మేమే విజయం సాధిస్తాం. -
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం.. 40 మంది సస్పెన్షన్
[ 09-05-2024]
పార్లమెంటు ఎన్నికల నిర్వహణను అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన 40 మంది అధికారులపై జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) రోనాల్డ్రాస్ బుధవారం వేటు వేశారు. -
తమిళిసైపై ఎన్నికల కమిషన్కు భారాస ఫిర్యాదు
[ 09-05-2024]
మాజీ గవర్నర్ తమిళిసైపై భారాస ప్రధాన కార్యదర్శి ప్రొ.ఎం.శ్రీనివాస్రెడ్డి బుధవారం ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
మురుగు సమస్య తీరిస్తేనే ఓటేస్తాం
[ 09-05-2024]
ప్రతి ఎన్నికల్లో మాటలు చెబుతారు.. మళ్లీ కంటికి కనిపించరు.. ఏళ్లుగా ఈ సమస్య గురించి ఎమ్మెల్యే నుంచి అధికారులదాకా తీసుకెళ్లినా ఇంతవరకు పరిష్కారం కాలేదు. -
చివరి ప్రయత్నంగా.. సకుటుంబ సమేతంగా
[ 09-05-2024]
కష్ట సుఖాల్లో, మంచి చెడుల్లో మన వెంట ముందుండి నడిచేది కుటుంబం మాత్రమే. మన గెలుపోటముల వెంట నిలిచేది వారే. పార్లమెంటు ఎన్నికల పోలింగ్కు గడువు దగ్గరపడడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. -
ప్రధాని నరేంద్రమోదీని కలిసిన డాక్టర్ రఘురాం
[ 09-05-2024]
కిమ్స్- ఉషాలక్ష్మి రొమ్ము కేన్సర్ చికిత్స కేంద్రం డైరెక్టర్, ప్రముఖ కేన్సర్ వైద్యుడు డాక్టర్ రఘురాం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మంగళవారం ఇక్కడ రాజ్భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. -
ఇంజినీర్స్కాలనీలో దారుణ హత్య
[ 09-05-2024]
ఇంజినీర్స్ కాలనీలో దారుణహత్య చోటుచేసుకుంది. రాడ్తో తలపై కొట్టి చంపిన ఆగంతుకుడు మృతదేహంపై పసుపు, కారం చల్లి హత్యకు ఉపయోగించిన రాడ్తో ఉడాయించాడు. -
భవనం పై కప్పు కూలి కార్మికుడి దుర్మరణం
[ 09-05-2024]
నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై అంతస్తు శ్లాబ్ (పై కప్పు) కూలి కార్మికుడి మీద పడటంతో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన తాండూరులో బుధవారం జరిగింది. -
సమయం లేదు మిత్రమా..!
[ 09-05-2024]
సార్వత్రిక సమరం (2024) చివరి అంకానికి చేరుకుంది. ఇక మిగిలింది కేవలం 3 రోజులే కావడంతో అభ్యర్ధులు ‘సమయం లేదు మిత్రమా’ అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. -
అంధ విద్యార్ధి ఇంటి వద్ద శౌచాలయం నిర్మించండి
[ 09-05-2024]
డిల్లీలోని జాతీయ న్యాయ కళాశాలలో మూడో సంవత్సరం న్యాయ విద్య అభ్యసిస్తున్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొర్విచెడ్కు చెందిన అంధ విద్యార్ధి మాల అభిషేక్ తన ఇంట్లో శౌచాలయం లేక పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెడుతూ అక్కడి అసెస్బిలిటి కమిటీకి దరఖాస్తు చేసుకున్నాడు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా
[ 09-05-2024]
సమస్మాతక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని వికారాబాద్ డీస్పీ శ్రీనివాస్రెడ్డి మోమిన్పేట సీఐ ఆంజనేయులు ఎస్సై అరవింద్లకు సూచించారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: డిఎస్పీ
[ 09-05-2024]
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పరిగి డీ…ఎస్పీ కరుణా సాగర్రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రన్వేపై పేలిన బోయింగ్ విమానం టైరు..!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM