logo

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

రామోజీ ఫిల్మ్‌సిటీలో 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Updated : 15 Aug 2023 11:31 IST

హైదరాబాద్‌: రామోజీ ఫిల్మ్‌సిటీలో 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా సిబ్బంది నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రామోజీ గ్రూపు సంస్థల ఉన్నతోద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు