అన్నీ బాగుంటేనే అనుమతులు
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈనెల 19 నుంచి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే: ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈనెల 19 నుంచి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’(ఎఫ్ఎఫ్సీ)ల బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఒక్కో బృందంలో ఇద్దరేసి సభ్యులున్నారు. ఖమ్మం జిల్లాలోని మొత్తం 8 ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండు తప్ప అన్నింట ఈ బృందాలు పర్యటించాయి. ఈ నెల 23 నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు కళాశాలల్లో పర్యటించనున్నారు.
ప్రధానంగా పరిశీలించే అంశాలు...
నిబంధనల ప్రకారం యాజమాన్యాలు కళాశాలలను నిర్వహిస్తున్నాయా? లేదా? అనే అంశాలను పరిశీలిస్తారు. ప్రతి విభాగానికి సంబంధించి అర్హులైన అధ్యాపకులు ఉన్నారా? ప్రయోగశాలల పరిస్థితి ఎలా ఉంది? వాటిలో అవసరమైనన్ని పరికరాలు ఉన్నాయా? విద్యార్థుల మార్కుల నమోదు, సమయ పాలన ఎలా ఉంది? అనే విషయం గురించి తనిఖీ చేస్తారు. అధ్యాపకుల, విద్యార్థుల హాజరు పరిశీలిస్తారు. విశ్వవిద్యాలయం నిబంధనల మేరకు తనిఖీ చేసిన అంశాలకు సంబంధించి వీడియో రికార్డు చేస్తారు. అనంతరం పూర్తి నివేదికను విశ్వవిద్యాలయానికి అందజేస్తారు.
జేఎన్టీయూదే నిర్ణయం
ఈ నివేదికపై జేఎన్టీయూ స్క్రూటినీ నిర్వహిస్తుంది. ఏవైనా చిన్నపాటి లోపాలుంటే సవరించుకునేందుకు అవకాశం ఇస్తుంది. పూర్తి స్థాయిలో వసతులు, సౌకర్యాలు, ఇతర అంశాలు పరిశీలించిన అనంతరం వచ్చే విద్యా సంవత్సరానికి అనుమతులు ఇవ్వాలా? వద్దా? అనే విషయమై నిర్ణయం తీసుకుంటుంది. అన్నీ బాగున్న వాటికి మాత్రమే అఫిలియేషన్(అనుబంధ గుర్తింపు) ఇస్తుంది. దాని ప్రకారం ఆయా కళాశాలలు ప్రవేశాలు చేపడతాయి. కొత్త కోర్సులకు కూడా అనుమతులు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఎంసెట్కు ముందే పూర్తి చేసేందుకు కసరత్తు... వచ్చే నెల 7 నుంచి 11 వరకు రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈలోగానే తనిఖీలను పూర్తి చేసేందుకు జేఎన్టీయూ కసరత్తు చేస్తోంది. అన్ని కళాశాలల్లో ఈనెలాఖరు నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. అనుబంధ అనుమతులు ఉన్న కళాశాలలు కొత్త కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున ఇంజినీరింగ్లో మొదటి విడత ప్రవేశాలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రతి సంవత్సరం అధికారుల బృందాలు ఇలా తనిఖీలు నిర్వహిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రిక సమరం.. కసరత్తు ముమ్మరం
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. -
కరుగుతున్న గుట్టలు
[ 06-05-2024]
జిల్లా సరిహద్దు మండలాలైన జూలూరుపాడు, ఏన్కూరు ప్రాంతాల నుంచి మట్టి రవాణా జోరందుకుంది. కొత్తగూడెం, పాల్వంచ చుట్టు పక్కల ప్రాంతాలకు సైతం రవాణా అవుతోంది. -
వేసవి తాపం.. మారిన షిఫ్ట్ సమయం
[ 06-05-2024]
సింగరేణి ఉపరితల గనుల్లో షిఫ్ట్ వేళలు మారాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం, రెండో షిఫ్ట్ సమయాల్లో యాజమాన్యం మార్పులు చేసింది. -
అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ను గెలిపించండి: తుమ్మల
[ 06-05-2024]
తాను మంత్రిగా గతంలో కల్లూరును అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. -
రాజకీయాలకు అతీతంగా అండగా నిలుస్తా: నామా
[ 06-05-2024]
రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉంటానని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. -
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన: మంత్రి పొంగులేటి
[ 06-05-2024]
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన సాగిస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
భాజపాలో పలువురి చేరిక
[ 06-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయిందని, హామీలు నెరవేర్చక కాంగ్రెస్ పని ఖతమయ్యిందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
‘ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలం’
[ 06-05-2024]
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్రెడ్డి, పూల రవీందర్ పిలుపునిచ్చారు. -
గాలివాన బీభత్సంతో గాఢాంధకారం
[ 06-05-2024]
ఈదురుగాలులు, పిడుగులతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. -
బ్రహ్మోత్సవాల రాబడి.. తేలేదెప్పుడండీ..?
[ 06-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించినా ఈ క్రతువుపై వచ్చిన ఆదాయం ఎంతన్నది ఇప్పటికీ తేలలేదు. -
వాడి తగ్గని దండా
[ 06-05-2024]
ఎన్నికల్లో గెలుపోటములు ప్రధానం కాదని, ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రం(మార్క్సిస్ట్, లెనినిస్ట్)(యూసీసీఆర్ఐ-ఎంఎల్) ఖమ్మం లోక్సభ అభ్యర్థి దండా లింగయ్య. -
భారాస గెలిస్తేనే రాష్ట్రానికి మేలు
[ 06-05-2024]
భారాస కార్యకర్తల కృషి, ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో తాను మరోసారి విజయం సాధిస్తానని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. -
అతివల చేతిలో ఓటు చైతన్యం
[ 06-05-2024]
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఓటరు చైతన్యంపై వినూత్న ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
కోడి ధరకు రెక్కలు
[ 06-05-2024]
వేసవి ఎండల ప్రభావానికి కోళ్ల సరఫరా తగ్గడంతో ఉమ్మడి జిల్లాలో మాంసం ధరలు అమాంతం పెరిగాయి. -
బాలికలే సాధకులు
[ 06-05-2024]
తల్లిదండ్రులు బాలురతో సమానంగా బాలికలను ప్రోత్సహిస్తున్నారు. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు బాలికలున్నా వేసవి సెలవుల్లో వారిని వెన్నుతట్టి నడిపిస్తున్నారు. -
వైభవంగా రాములోరికి అభిషేకం
[ 06-05-2024]
భద్రాచలం రామాలయ క్యూలైన్లు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. ప్రధాన కోవెలలో అర్చకులు సుప్రభాత సేవ చేసి అభిషేక మహోత్సవాన్ని కొనసాగించారు. -
7న సినీ నటుడు వెంకటేశ్ రాక
[ 06-05-2024]
ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి వియ్యంకుడు సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ఈనెల 7న ఖమ్మం రానున్నట్లు ప్రోగ్రాం సమన్వయకర్త తుంబూరు దయాకర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
దంపతులను బలిగొన్న టిప్పర్
[ 06-05-2024]
టిప్పర్ ఢీకొని భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకొంది.
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’