నేత్రవైద్యం ఇక నిరంతరం
కొవిడ్ అనంతరం అనేక మందిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరి కంటి చూపు మందగించింది. ఈ నేపథ్యంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాలని సర్కారు నిర్ణయించింది.
రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి కసరత్తు
జిల్లాలో కంటి పరీక్షలు చేస్తున్న సిబ్బంది(దాచిన చిత్రం)
న్యూస్టుడే, కామారెడ్డి పట్టణం: కొవిడ్ అనంతరం అనేక మందిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరి కంటి చూపు మందగించింది. ఈ నేపథ్యంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతరం వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు వైద్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
జనవరి 18 నుంచి...
జిల్లాలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వారీగా జనాభా... ఎవరెవరికి పరీక్షలు చేయాలి తదితర వివరాలు సేకరిస్తున్నారు. నేత్ర సమస్యలతో బాధపడేవారికి పరీక్షలన్నీ చేయడానికి మూడు నుంచి ఐదు మాసాలు పట్టనుందని అంచనా వేశారు. దీనికి కావాల్సిన పరికరాలను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కార్యక్రమం చేపట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు ఎక్కువగా కంటి వ్యాధులతో బాధపడుతుంటారు. చూపు తగ్గడం, మోతిబిందుకు తప్పనిసరి శస్త్రచికిత్స చేయాల్సి ఉండటంతో పేదలకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. కొవిడ్కు ముందు చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి స్పందన లభించింది. నాలుగేళ్ల తర్వాత తిరిగి చేపడుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరింత పకడ్బందీగా..
నేత్ర సమస్యలతో బాధపడేవారికి నిరంతర వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈసారి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నారు. ఆరోగ్య కేంద్రాల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. నిపుణుల కొరతను అధిగమించడానికి వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ప్రతిఒక్కరు పరీక్ష చేయించుకునేలా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
నిపుణుల కొరత తీరేనా..?
నాలుగేళ్ల క్రితం చేపట్టినప్పుడు తాత్కాలిక పద్ధతిన నేత్ర వైద్య సహాయకులను నియమించారు. వాహనాలు, పరీక్షల యంత్రాలు అద్దెకు తీసుకున్నారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో శిబిరాలు నిర్వహించారు. ప్రస్తుతం నేత్ర వైద్య సహాయకుల్లో అనేక మంది సొంత ఆస్పత్రులు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం వీరిని సర్దుబాటు చేయడంపై సందిగ్ధం నెలకొంది.
మెరుగైన వైద్యం అందేలా..
- లక్ష్మణ్సింగ్, డీఎంహెచ్వో
జిల్లాలో వేలాది మంది నేత్ర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరందరికి మరోసారి పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేయనున్నాం. అవసరమైన వారికి శస్త్రచికిత్స నిమిత్తం సిఫారసు చేస్తాం. వచ్చే ఏడాది జనవరిలో కార్యక్రమం ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేరణ శిక్షణ శిబిరానికి ఇద్దరు విద్యార్థుల ఎంపిక
[ 07-05-2024]
గుజరాత్లోని వాద్నగర్లో జరిగే జాతీయస్థాయి ప్రేరణ శిక్షణ శిబిరానికి జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు డీఈవో రాజు ఓ ప్రకటనలో తెలిపారు. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 07-05-2024]
దేశంలో మతోన్మాత పార్టీలకు గుణపాఠం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్ భాషా అన్నారు. కామారెడ్డిలో మంగళవారం జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. -
మానసిక రోగులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి
[ 07-05-2024]
మానసిక రోగులకు చికిత్స, కౌన్సెలింగ్తో వ్యాధిని నయం చేయవచ్చని మానసిక వైద్యుడు రమణ అన్నారు. -
కాలభైరవ స్వామికి సింధూర పూజలు
[ 07-05-2024]
ఇసన్నపల్లి రామారెడ్డిలోని కాలభైరవ స్వామి ఆలయంలో సింధూర పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం స్వామికి భక్తులు మూలభావి నుంచి నీటిని తీసుకువచ్చి అభిషేకాలు చేశారు. -
కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
[ 07-05-2024]
వేసవి నేపథ్యంలో ఉపాధి కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్డీవో చందర్ నాయక్ అన్నారు. మంగళవారం పోసానిపేట్ గ్రామంలో చెరువు పూడికతీత పనులను పరిశీలించారు. -
పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
[ 07-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద చేపట్టిన పనులను పాఠశాలలు తెరిచే లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
[ 07-05-2024]
భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజగౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం యువ సంకల్ప కార్యక్రమం నిర్వహించారు. -
భారీ మెజారిటీతో శెత్కర్ను గెలిపించాలి
[ 07-05-2024]
మండలంలో తాండూరు గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ శెత్కర్కు మద్దతుగా స్థానిక నాయకులు ప్రచారం నిర్వహించారు. -
దళిత వికాస ఇన్ఛార్జిలకు సన్మానం
[ 07-05-2024]
తాండూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులను జహీరాబాద్ పార్లమెంట్ దళిత వికాస ఇన్ఛార్జిగా నియమితులైన ప్రభాకర్ను, ఎల్లారెడ్డి నియోజకవర్గ దళిత వికాస ఇన్ఛార్జిగా ఎన్నికైన బోరంచ సాయిలను కాంగ్రెస్ కార్యకర్తలు శాలువాతో ఘనంగా సన్మానించారు. -
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
[ 07-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
ఉత్సాహంగా వేసవి శిబిరం
[ 07-05-2024]
ఎండలను లెక్కచేయకుండా విద్యార్థులు వేసవి శిబిరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కూచిపూడి, భరత నాట్యం, బృంద చర్చల్లో ఎలా రాణించాలి, నైతిక విలువల పెంపు, కర్రసాము తదితర అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. -
కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంది: ఇందుప్రియ
[ 07-05-2024]
ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని బల్దియా ఛైర్పర్సన్ ఇందు ప్రియ అన్నారు. -
భాజపాను భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 07-05-2024]
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు... -
ఇందూరును గుండెల్లో పెట్టుకుంటా
[ 07-05-2024]
‘‘నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది. ఈ విషయాన్ని నేను ప్రాణం ఉన్నంత వరకు మరవను. ఈ ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకుంటాను’’ అని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
అగ్రనేతలు వస్తున్నారు
[ 07-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. -
నేతల నోట.. తీయటి మాట
[ 07-05-2024]
నిజాం సుగర్స్.. ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పాఠ్య పుస్తకాల్లో పారిశ్రామిక గుర్తింపు. తెలంగాణకే తలమానికంగా భౌగోళిక ప్రత్యేకత. -
ఆమె నిర్ణయం.. అభ్యర్థి విజయం
[ 07-05-2024]
ఆకాశంలో సగం.. అన్నింటా మేమున్నామంటూ చాటుతున్న మహిళలు పార్లమెంటు ఎన్నికల్లో కీలకం కానున్నారు. -
ఐదంచెల భద్రతా వ్యవస్థ
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సీహెచ్ సింధూశర్మ పేర్కొన్నారు. -
‘యూనిఫాం సివిల్ కోడ్ తెచ్చి తీరుతాం’
[ 07-05-2024]
తాము అధికారంలోకి రాగానే యూనిఫామ్ సివిల్ కోడ్ తప్పక అమలుపరుస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. -
‘వ్యాపారులకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం’
[ 07-05-2024]
కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించి పెట్టుబడిదారులు, వ్యాపారులకు కొమ్ము కాస్తుందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. -
ఇటు తనిఖీలు.. అటు దోస్త్ నోటిఫికేషన్
[ 07-05-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ ఇచ్చేందుకు తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఆదాయానికి గండి
[ 07-05-2024]
‘కామారెడ్డిలో పాత జాతీయరహదారిపై ఉన్న ఓ వాణిజ్య భవనం నివాసయోగ్య పన్ను పరిధిలో ఉంది. నిర్మాణాల వైశాల్యం ఎక్కువ ఉన్నా తక్కువ చూపారు. నిర్దేశిత కొలతల ఆధారంగా పన్ను చెల్లించడం లేదు. -
మళ్లీ భగ్గుమన్న భానుడు
[ 07-05-2024]
జిల్లాలో మళ్లీ ఎండ జోరందుకుంది. నిప్పుల కొలిమిలా పరిస్థితి మారుతోంది. -
గడపగడపకు బూత్స్థాయి కమిటీలు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపించడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు నియోజకవర్గ, మండల కేంద్రాలకే పరిమితమైన ప్రచారం ప్రస్తుతం పల్లెలకు చేరింది. -
‘70 ఏళ్లుగా ఓటేస్తున్నా’
[ 07-05-2024]
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ప్రజలే తమ నాయకుడిని ఎన్నుకుంటారు. -
11న సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమాప్తం
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
ఎంపీగా ఓటమి.. ఎమ్మెల్యేగా గెలుపు
[ 07-05-2024]
ఉమ్మడి జిల్లాలో కొంతమంది నాయకులు మొదట లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!