నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు.
కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు స్వీకరిస్తారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి జేసీ మయూర్ అశోక్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. దీంతో తూర్పు నియోజకవర్గ నామపత్రాలు కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో స్వీకరించనున్నారు. విశాఖ దక్షిణం, భీమిలి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాలకు సంబంధించి.. మహారాణిపేట, భీమిలి, పెందుర్తి, గాజువాక తహసీల్దార్ కార్యాలయాల్లో దాఖలు చేయాలి. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి జ్ఞానాపురం జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో ఇవ్వాలి. ఈనెల 25 వరకు నామపత్రాలు స్వీకరించనున్నారు. 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంది.
నేడు గంటా నామినేషన్..
ఇప్పటికే ప్రధాన రాజకీయపక్షాల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం శుభ ఘడియలు చూసుకొని తమ నామపత్రాలు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. భీమిలి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గురువారం నామపత్రం దాఖలు చేయనున్నారు. విశాఖ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి శ్రీభరత్ 22న, 19న తెదేపా తూర్పు నియోజకవర్గం అభ్యర్థి వెలగపూడి నామపత్రాలు దాఖలు చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ కుట్ర లోతు.. బంగాళా‘ఖాత’మంత!!
[ 01-05-2024]
ప్రభుత్వ యంత్రాంగం తగినంత ఉంది. పేదల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేయొచ్చు. అయినా లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెట్టే యోచనపై సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది. -
సింహాచలం కొండపై.. ‘భూ’చోళ్లు
[ 01-05-2024]
ఎన్నికల వేళ గుట్టుచప్పుడు కాకుండా సింహాచల దేవస్థాన భూముల ఆక్రమణకు పావులు కదిలాయి. వైకాపా పెద్దలు కొందరు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే సర్వే పేరుతో హడావుడి చేస్తున్నారు. -
నేడు పెందుర్తిలో పవన్కల్యాణ్ బహిరంగ సభ
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ బుధవారం పెందుర్తిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని జీవీఎంసీ తెదేపా ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. -
రెండో విడతలో 12,626 మందికి పోలింగ్ విధులు
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయింది. సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ, గాజువాక, విశాఖ పశ్చిమ, ఎస్.కోట నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు... -
ఎన్నికల పండక్కి.. విశాఖకు రండి!
[ 01-05-2024]
వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించింది. యువత ఉపాధి అవకాశాలకు గండిపడింది. జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ దగా చేసిన తీరు తేటతెల్లమయింది. అనేక ప్రాజెక్టులు ముందుకు కదల్లేదు. -
మాటలకెన్నో అర్థాలు.. నోటినిండా అబద్ధాలు
[ 01-05-2024]
నా బీసీలంటూ.. తరచూ వల్లించే జగన్ వారిని కోలుకోని దెబ్బ తీశారు. ‘బీసీలంటే వెన్నెముక వర్గాలని’ చెప్పి.. అయిదేళ్లలో వారిని మరింత వెనక్కి నెట్టేశారు. జిల్లా జనాభాలో 50 శాతానికి పైగా వెనకబడిన వర్గాల ప్రజలే ఉన్నారు. -
గుర్తుందా.. జగన్ ఏలేరు పైపులైను..!
[ 01-05-2024]
విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తాం.. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు జగన్.. వైకాపా పాలన ఐదేళ్లు పూర్తయింది. ఇప్పుడు చూస్తే నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. -
రాష్ట్రంలో తుగ్లక్ పాలనకు ఇవే చివరి ఎన్నికలు
[ 01-05-2024]
ఆంధ్రప్రదేశ్లో తుగ్లక్ పరిపాలనకు ఇవే చివరి ఎన్నికలు అని సినీనటుడు, జనసేన ప్రచారకుడు పృథ్విరాజ్ అన్నారు. ఎంవీపీకాలనీ విశాఖ పార్లమెంటు కూటమి అభ్యర్థి శ్రీభరత్ ఎన్నికల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
అప్పన్న సన్నిధిలో పూసపాటి కుటుంబం
[ 01-05-2024]
సింహాచలం దేవస్థానం దివంగత అనువంశిక ధర్మకర్త పి.వి.జి.రాజు శత జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు, ప్రస్తుత అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. -
సూపర్ సిక్స్... బంపర్ హిట్ : గణబాబు
[ 01-05-2024]
తెదేపా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు బంపర్ హిట్ అని, వైకాపా మ్యానిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అభిప్రాయపడ్డారు. -
‘కాగితం’పైనే డిప్యుటేషన్ల రద్దు!
[ 01-05-2024]
వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దుకు సంబంధించి అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీజనల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి గతంలో ఇచ్చిన డిప్యుటేషన్లంటినీ రద్దు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ గత నెల 7న ఆదేశించారు. -
లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యం
[ 01-05-2024]
ఎన్డీఏ కూటమి ప్రకటనలో భాగంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో లక్ష మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
కార్మికులపై కరకు మనసు!!
[ 01-05-2024]
‘మాట్లాడితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ’ అని చెబుతుంటారు సీఎం జగన్. మరి అదే పేదలు కంపెనీల్లో ఒళ్లు గుల్ల చేసుకుని పని చేస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నా వారిపై కనీస కనికరం కూడా చూపడం లేదు ఆయన. -
ఉపాధి నిధులు మింగేస్తున్నారు..
[ 01-05-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే ఉపాధి నిధులను వైకాపా నాయకులు స్వాహా చేస్తున్నారని అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆరోపించారు. అచ్యుతాపురం మండలం లంకధర్మవరం, మడుతూరు గ్రామాల్లో ఉపాధి కూలీలతో ఆయన మంగళవారం మాట్లాడారు. -
పేదల స్థలాలు కబ్జా
[ 01-05-2024]
కాయకష్టం చేసి సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి కొనుగోలు చేసిన ఇంటి స్థలాలను వైకాపాకు చెందిన నాయకుడు కబ్జా చేశాడు. ఐదేళ్ల కితం కొనుగోలు చేసిన ఈ స్థలాలను ఆ నేత పొక్లెయిన్తో చదును చేయించడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. -
విపక్షాలపై పగ.. పండుటాకులకు సెగ
[ 01-05-2024]
సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఉన్నతాధికారుల తీరు అంతా జగన్నాటకంగానే కనిపిస్తోంది. గత నెలలో మండుటెండలో పింఛన్లు అందుకోవడానికి సచివాలయానికి వెళ్లి పదుల సంఖ్యలో వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. -
రాష్ట్ర భవిష్యత్తుకు తెదేపా కూటమిని గెలిపించాలి
[ 01-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని, రాష్ట్ర భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని భాజాపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు, సినీనటి ఖుష్బూ తెలిపారు. -
వైకాపా పాలన అంతమే కూటమి లక్ష్యం
[ 01-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లగా సాగుతున్న వైకాపా రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ప్రజల కోసం కూటమి ఏర్పడిందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
బాలుడి నుంచి 16 కిలోల గంజాయి స్వాధీనం
[ 01-05-2024]
విశాఖ మీదుగా గంజాయిని అక్రమంగా రవాణా చేసేందుకు యత్నించిన ఓ బాలుడ్ని విశాఖ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జీఆర్పీ సీఐ ధనుంజయనాయుడు తెలిపారు. -
పలు రైళ్ల దారి మళ్లింపు
[ 01-05-2024]
సదరన్ రైల్వే సేలం డివిజన్ వంజిపాల్యం స్టేషన్లో యార్డు ఆధునికీకరణ పనుల కారణంగా మే 10న డిబ్రూఘర్-కన్యాకుమారీ (22504) రైలు, మే 7, 9, 13 తేదీల్లో ఎర్నాకుళం-టాటానగర్(18190) ఎక్స్ప్రెస్ వయా ఇరుగుర్, పొదనూర్, సూరత్కల్ స్టేషన్ల మీదుగా దారి మళ్లించి నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
-
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం