Social Look: ఒకే ఫ్రేమ్‌లో రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ఫ్యామిలీస్‌.. మాళవిక డిసెంబరు పిక్స్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 27 Dec 2023 01:56 IST
  • రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ దంపతులు కలిసి క్రిస్మస్‌ సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఆ వేడుకల్లో వరుణ్‌ తేజ్‌ దంపతులు, సాయిధరమ్‌ తేజ్‌, నిహారిక, నమ్రత శిరోద్కర్ తదితరులు పాల్గొన్నారు. సంబంధిత ఫొటోలను వారంతా అభిమానులతో తాజాగా పంచుకున్నారు.
  • వరుణ్‌తేజ్‌, కీర్తి సురేశ్‌, జాన్వీ కపూర్‌ తదితరులు క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ పిక్స్‌ పోస్ట్‌ చేశారు.
  • పాజిటివ్‌గా ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చని పేర్కొంది అమృత అయ్యర్‌.
  • డిసెంబరులో తాను దిగిన పలు ఫొటోలను షేర్‌ చేస్తూ లవ్‌ సింబల్‌ జత చేసింది మాళవిక మోహనన్‌. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఫొటోలపై ఓ లుక్కేయండి..

అల్లు అర్జున్‌ పంచుకున్న ఫొటో..

అల్లు అర్జున్‌, స్నేహా రెడ్డి, ఉపాసన, రామ్‌చరణ్‌

స్నేహితులతో ఉపాసన, నమ్రతా శిరోద్కర్‌

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి, నిహారిక

జాన్వీ కపూర్‌

కీర్తి సురేశ్‌

మానుషి చిల్లర్‌

హెబ్బా పటేల్‌





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని