Keerthy suresh: ముంబయి వీధుల్లో ఆటోరైడ్ చేస్తున్న కీర్తి సురేశ్.. వీడియో వైరల్
టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన నటించిన కీర్తి సురేశ్ ఇప్పుడు బాలీవుడ్లోనూ అలరించడానికి సిద్ధమైంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ముంబయి: నటీనటులకు సంబంధించిన చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్గా మారుతుంది. తాజాగా అగ్ర కథానాయిక కీర్తి సురేశ్కు (Keerthy Suresh) సంబంధించిన ఓ సరదా వీడియో సోషల్మీడియాలో తెగ షేర్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్తో (Varun Dhawan)కలిసి ఈ అమ్మడు ముంబయి వీధుల్లో ఆటోలో షికారుకు వెళ్లింది. దీంతో ఇది వైరల్ కావడంతో పాటు ఇండస్ట్రీలో కొత్త చర్చకు కూడా దారితీసింది.
ఈ మహానటి భామ త్వరలోనే బీటౌన్ ప్రేక్షకులను అలరించనున్న సంగతి తెలిసిందే. వరుణ్ ధావన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రానున్న ఓ సినిమాలో (VD 18) కీర్తి సురేశ్ హీరోయిన్. ఇది ఆమె తొలి హిందీ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘జవాన్’తో సూపర్ హిట్ను అందుకున్న అట్లీ.. ఇప్పుడు అదే జోష్తో ఈ సినిమా చిత్రీకరణ చేస్తున్నారు. షూటింగ్లో భాగంగానే వరుణ్, కీర్తి ఇద్దరూ ఇలా ఆటోలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. అయితే ఎటువంటి సమాచారం లేకుండా సడెన్గా ఈ స్టార్లు ఇద్దరూ ఆటోలో కనిపించేసరికి జనాలంతా వాళ్లని చూసి మాట్లాడేందుకు ఉత్సాహం చూపారు. ఈ వీడియోలో వరుణ్ ధావన్ షర్ట్ లేకుండా బనియన్పై కనిపించగా.. కీర్తి క్యూట్గా నవ్వుతూ కనిపిస్తోంది.
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘చంద్రముఖి-2’.. రన్టైమ్ ఎంతంటే?
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఇది మాస్ ఎంటర్టైనర్గా రానుంది. ప్రస్తుతం హీరో, హీరోయిన్ల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరోవైపు తమిళంలో హిట్ అయిన తేరి (Theri) సినిమాకు రీమేక్గా ఇది రూపొందుతుందని కూడా టాక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Social Look: తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన మానస్.. చెమటోడ్చిన దివి
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Randeep Hooda: ప్రియురాలిని పెళ్లాడిన రణ్దీప్ హుడా.. వధువు ఎవరంటే?
నటుడు రణ్దీప్ హుడా తన ప్రియురాలిని వివాహం చేసుకున్నారు. మణిపురి సంప్రదాయం ప్రకారం ఇంఫాల్లో వీరి పెళ్లి జరిగింది. -
Shalini Pandey: ‘అర్జున్ రెడ్డి’ నా బేబీ.. మిగతావేమీ పట్టించుకోలేదు: షాలినీ పాండే
నటి షాలినీ పాండే (Shalini Pandey) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘అర్జున్రెడ్డి’ (Arjun Reddy) సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. -
Vijayakanth: నటుడు విజయకాంత్ హెల్త్ బులెటిన్.. ఆస్పత్రి వర్గాలు ఏమన్నాయంటే?
నటుడు, డీఎండీకే అధ్యక్షుడు అధ్యక్షుడు విజయకాంత్ హెల్త్ బులిటెన్ విడుదలైంది. -
Naresh: డిప్రెషన్ నుంచి గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి..: నరేశ్ పోస్ట్ వైరల్
తన కెరీర్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు నటుడు నరేశ్ (Naresh). -
Nithiin: టాలీవుడ్ హీరోకు సర్ప్రైజ్ ఇచ్చిన ధోని.. ఫొటో వైరల్
టాలీవుడ్ హీరో నితిన్కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన షేర్ చేశారు. -
Animal: ‘యానిమల్’ కోసం రణ్బీర్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే వావ్ అనాల్సిందే!
రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. ఇందులో రణ్బీర్ లుక్పై ట్రైనర్ పోస్ట్ పెట్టారు. -
కౌన్బనేగా కరోడ్పతిలో సంచలనం.. రూ.కోటి గెలుచుకున్న 14ఏళ్ల బాలుడు.. ఆ ప్రశ్న ఏంటో తెలుసా?
Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్పతిలో 14ఏళ్ల బాలుడు రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పి, రికార్డు సృష్టించాడు. -
నిర్మాత వ్యాఖ్యలపై కోలీవుడ్ డైరెక్టర్స్ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన జ్ఞానవేల్ రాజా
కార్తి (Karthi) తొలి చిత్ర దర్శకుడు ఆమిర్ (Aamir)ను ఉద్దేశించి నిర్మాత జ్ఞానవేల్ రాజా (Gnanavel Raja) చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమిర్కు మద్దతు తెలుపుతూ తమిళ దర్శకులు వరుసగా ట్వీట్స్ చేశారు. -
Gautham Vasudev Menon: సినిమా వాయిదా.. గౌతమ్ మేనన్ ఎమోషనల్ పోస్ట్
గౌతమ్ వాసుదేవ్ మేనన్ (Gautham Vasudev Menon) తెరకెక్కించిన ‘ధృవ నక్షత్రం’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై గౌతమ్ ఎక్స్ (ట్విటర్)లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. -
Vishal: సీబీఐ ఆఫీస్కు వెళ్తానని జీవితంలో అనుకోలేదు: హీరో విశాల్
సీబీఎఫ్సీ కేసు విచారణలో భాగంగా హీరో విశాల్ (Vishal) సీబీఐ ఎదుట హాజరయ్యారు. తన జీవితంలో సీబీఐ ఆఫీస్కు వెళ్తానని ఊహించలేదంటూ పోస్ట్ పెట్టారు. -
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో రిషబ్ శెట్టి పాల్గొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. -
Social Look: చీరలో మాళవిక హొయలు.. జాక్వెలిన్ ట్రిప్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Pragathi: జాతీయ స్థాయి ఛాంపియన్షిప్లో సత్తా చాటిన నటి ప్రగతి..
సినీ నటి ప్రగతి (Pragathi) జాతీయ స్థాయి ఛాంపియన్షిప్లో సత్తా చాటారు. -
Rashmika: అవధులు లేని మీ అభిమానానికి కృతజ్ఞతలు.. స్పెషల్ ఫొటో షేర్ చేసిన రష్మిక
నటి రష్మిక (Rashmika) యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. -
Bobby Deol: బాబీ దేవోల్ చెప్పిన డైలాగ్ ఆ సినిమాలోదేనా! నెట్టింట ఆసక్తికర చర్చ..
బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ (Bobby Deol) చెప్పిన డైలాగ్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఇది ఏ సినిమాలోదనే చర్చ మొదలైంది. -
Kriti Sanon: అల్లు అర్జున్తో నటించే అవకాశం త్వరగా రావాలనుకుంటున్నా..!
అల్లు అర్జున్తో (Allu arjun) కలిసి నటించాలని ఉందని కృతిసనన్ మరోసారి తన ఆసక్తిని బయటపెట్టారు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. -
Rashmika: అమ్మాయిలందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నా..: రష్మిక
తన డీప్ ఫేక్ వీడియోపై రష్మిక (Rashmika) మరోసారి స్పందించారు. తనకు చాలా మంది మద్దతు లభించిందన్నారు. -
Social Look: నీటితో సమస్యలకు చెక్ అన్న అదా.. మీనాక్షి స్ట్రీట్ షాపింగ్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Lokesh Kanagaraj: కొత్త ప్రయాణం మొదలుపెట్టిన లోకేశ్ కనగరాజ్.. ఫస్ట్ ఛాన్స్ వారికే
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. అదేంటంటే? -
Akshara singh: ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్లో చేరిన భోజ్పురి నటి అక్షర సింగ్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రారంభించిన జన్ సూరజ్ క్యాంపెయిన్లో భోజ్పురి నటి అక్షర సింగ్ చేరారు.


తాజా వార్తలు (Latest News)
-
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?
-
ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!
-
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
-
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!
-
అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
-
యువకుణ్ని చంపి 400 ముక్కలు చేసిన తండ్రీకుమారులు