Chandrababu: ‘ప్రజాగళం’ పేరిట నేటి నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) నేటి నుంచి ‘ప్రజాగళం’ పేరుతో వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రోజుకు 3-4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు. సూపర్‌సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. ప్రజాకర్షణ పథకాలను ప్రకటించనున్నారు. 

Published : 27 Mar 2024 09:39 IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) నేటి నుంచి ‘ప్రజాగళం’ పేరుతో వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రోజుకు 3-4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు. సూపర్‌సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. ప్రజాకర్షణ పథకాలను ప్రకటించనున్నారు. 

Tags :

మరిన్ని