Chandrababu: ‘ప్రజాగళం’ పేరిట నేటి నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) నేటి నుంచి ‘ప్రజాగళం’ పేరుతో వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రోజుకు 3-4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్షోల్లో పాల్గొంటారు. సూపర్సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. ప్రజాకర్షణ పథకాలను ప్రకటించనున్నారు.
Published : 27 Mar 2024 09:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్