బ్రేకింగ్
28 Jan 2022 | 21:00 IST
మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా
హైదరాబాద్: కిన్నెర మెట్ల కళాకారుడు మొగిలయ్యకు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. హైదరాబాద్లో ఇంటి స్థలం, నిర్మాణం కోసం ₹కోటి నగదును ఇస్తున్నట్లు తెలిపారు. ప్రగతి భవన్లో ఇవాళ సీఎం కేసీఆర్ను మొగిలయ్య కలిశారు. ఆయనను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. ఇటీవలే మొగిలయ్య పద్మశ్రీకి ఎంపికైన విషయం తెలిసిందే.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: మాజీ మంత్రి బాబూమోహన్
- సొంతచెల్లెలి చీరపై సీఎం మాట్లాడటం సంస్కారమా?: షర్మిల
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
- కొడాలి నాని నామినేషన్.. వెలవెల
- బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- ఏ తప్పూ చేయలేదట!