బ్రేకింగ్

breaking
28 Mar 2024 | 22:22 IST

వరంగల్‌ ఎంపీ బరి నుంచి తప్పుకొంటున్నా: కడియం కావ్య

హైదరాబాద్‌: వరంగల్‌ ఎంపీ బరి నుంచి భారాస నాయకురాలు కడియం కావ్య తప్పుకొన్నారు. ఈ మేరకు కేసీఆర్‌కు లేఖ పంపారు. మీడియాలో వస్తున్న కథనాలు భారాస ప్రతిష్ఠను దిగజార్చాయని, జిల్లా నేతల మధ్య సమన్వయం, సహకారం కొరవడిందని లేఖలో పేర్కొన్నారు. అందుకే, పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 

మరిన్ని

తాజా వార్తలు