బ్రేకింగ్
28 Mar 2024 | 22:22 IST
వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొంటున్నా: కడియం కావ్య
హైదరాబాద్: వరంగల్ ఎంపీ బరి నుంచి భారాస నాయకురాలు కడియం కావ్య తప్పుకొన్నారు. ఈ మేరకు కేసీఆర్కు లేఖ పంపారు. మీడియాలో వస్తున్న కథనాలు భారాస ప్రతిష్ఠను దిగజార్చాయని, జిల్లా నేతల మధ్య సమన్వయం, సహకారం కొరవడిందని లేఖలో పేర్కొన్నారు. అందుకే, పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope: రాశిఫలం (ఏప్రిల్ 28 - మే 04)
- అక్కడి వాతావరణం చూశాక.. వెంటనే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు
- కొడాలి నాని నామినేషన్పై ప్రతిష్టంభనే
- లింకు పైన నొక్కకు!
- ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
- అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
- రాయల్స్.. రయ్మని
- 14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
- భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు