బ్రేకింగ్
30 Apr 2024 | 15:06 IST
ఏపీలో కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల
అమరావతి: ఏపీలో ఉమ్మడి మ్యానిఫెస్టోను తెదేపా-జనసేన-భాజపా కూటమి విడుదల చేసింది. ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సామాజిక పింఛను రూ.4వేలకు పెంపు, బీసీలకు 50 ఏళ్లకే పింఛను. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పన, తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి రూ.15వేలు, రైతుకు ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం తదితర హామీలను ప్రకటించారు. పూర్తి సమాచారం ‘మరిన్ని వివరాలు’లో.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
- ఏపీ ఎన్నికల్లో తెదేపాకే మొగ్గు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
- ‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
- ఇది కోహ్లి రాసిన కథ
- రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
- టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
- ఎవరొస్తారో రండ్రా.. అంటూ బోరుగడ్డ అనిల్ వీరంగం!
- బాలికతో వేంకటరమణుడి నిశ్చితార్థం
- ‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’