బ్రేకింగ్

breaking
30 Apr 2024 | 15:06 IST

ఏపీలో కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

అమరావతి: ఏపీలో ఉమ్మడి మ్యానిఫెస్టోను తెదేపా-జనసేన-భాజపా కూటమి విడుదల చేసింది. ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సామాజిక పింఛను రూ.4వేలకు పెంపు, బీసీలకు 50 ఏళ్లకే పింఛను. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, ఏడాదికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పన, తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి రూ.15వేలు, రైతుకు ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం తదితర హామీలను ప్రకటించారు. పూర్తి సమాచారం ‘మరిన్ని వివరాలు’లో.

మరిన్ని

తాజా వార్తలు