logo

కాంగ్రెస్‌లో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్‌  పార్టీలో చేరారు.

Published : 24 Nov 2023 13:29 IST

హైదరాబాద్‌ :  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్‌  పార్టీలో చేరారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి  నివాసంలో అలంపూర్  ఎమ్మెల్యే అబ్రహంకు  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సంపత్ కుమార్, నాయకులు జీవన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని