logo

వోగ్‌ స్టార్‌ మిసెస్‌ ఇండియా రన్నరప్‌గా స్నేహాపాటిల్‌

హైదరాబాద్‌కు చెందిన స్నేహా పాటిల్‌ వోగ్‌ స్టార్‌ మిసెస్‌ ఇండియా - 2024 రన్నరప్‌గా నిలిచారు. ఏప్రిల్‌ 14న జైపూర్‌లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు

Updated : 18 Apr 2024 04:16 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన స్నేహా పాటిల్‌ వోగ్‌ స్టార్‌ మిసెస్‌ ఇండియా - 2024 రన్నరప్‌గా నిలిచారు. ఏప్రిల్‌ 14న జైపూర్‌లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు. ఈమె మేకప్‌ ఆర్టిస్ట్‌గా, ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. స్నేహా గతంలో మిసెస్‌ హైదరాబాద్‌, మిసెస్‌ తెలంగాణగా ఎంపికయ్యారు. ఆమెకు ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని