పేటకు తొలి మహిళా ఎమ్మెల్యే
నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నియోజకవర్గంలోని అయిదు మండలాలలో 2,31,896 మంది ఓటర్లు ఉండగా 1,81,708 మంది ఓట్లు వేశారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్నిక రెడ్డి 84,005 ఓట్లు సాధించారు.
20 రౌండ్లలో పర్నికదే అధిక్యం
ధన్వాడలో మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి సమాధివద్ద నివాళి అర్పిస్తున్న పర్నిక రెడ్డి
న్యూస్టుడే, నారాయణపేట పట్టణం: నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నియోజకవర్గంలోని అయిదు మండలాలలో 2,31,896 మంది ఓటర్లు ఉండగా 1,81,708 మంది ఓట్లు వేశారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్నిక రెడ్డి 84,005 ఓట్లు సాధించారు. పోస్టల్ బ్యాలెట్ 1258 ఓట్లకు 700 కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి. భారాస అభ్యర్థి ఎస్.రాజేందర్రెడ్డికి 76,499 ఓట్లురాగా బ్యాలెట్ ఓట్లు 256 వచ్చాయి. భాజపా అభ్యర్థి రతంగ్ పాండురెడ్డికి 14,869 ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లో 206 ఓట్లు వచ్చాయి.
మొత్తంగా పర్నికకు 84,705 ఓట్లురాగా, రాజేందర్ రెడ్డికి 76,755 ఓట్లు వచ్చాయి. భాజపా అభ్యర్థి రతంగ పాండు రెడ్డికి మొత్తం ఓట్లు 15,075 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పర్నిక రెడ్డి ప్రతిరౌండ్లో అధిక్యంతో సాగారు. మొదటి రౌండ్లో 421, రెండో రౌండ్లో 1115, మూడో రౌండ్లో 2974, నాలుగో రౌండ్ నుంచి 3 వేలకు పైగా అధిక్యంతో ముందజలో ఉన్నారు. 9వ రౌండ్లో 7,4920 అధిక్యం, 20వ రౌండ్లో 7,506 ఓట్లతో అధిక్యత సాధించారు. గెలిచిన తర్వాత పర్నిక రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కళ్లలో నీళ్లు తిరిగాయి. కాంగ్రెస్ కార్యకర్తలు సింగారం స్టేజి నుంచి కౌంటింగ్ కేంద్రం ప్రధాన గేటు వరకు బారులు తీరారు. బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు తినిపించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు షెడ్డుకు పోయింది.. మళ్లీ రాదు: సీఎం రేవంత్రెడ్డి
[ 10-05-2024]
హైదరాబాద్కు వచ్చే పెట్టుబడులు గుజరాత్కు తరలించుకుపోవాలనేది భాజపా కుట్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన ధరూర్ జడ్పీటీసీ
[ 10-05-2024]
గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల భారాస జడ్పీటీసీ పద్మ వేంకటేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
ధరల భారం మోపుతున్న భాజపాకు బుద్ధి చెప్పాలి
[ 10-05-2024]
నిత్యవసర ధరల భారం మోపుతూ.. మతోన్మాద విధానాలు అనుససరిస్తున్న భాజపాకు ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. -
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ
[ 10-05-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శుక్రవారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. -
అప్పుడు భారాస.. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయి: ప్రధాని మోదీ
[ 10-05-2024]
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చిందని, మేం ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ప్రధాని మోదీ విమర్శించారు. -
నోట్ల రాజ్యాన్ని కుల్చూదాం..ఓట్ల రాజ్యాన్ని నిర్మిద్దాం..
[ 10-05-2024]
నోట్ల రాజ్యాన్ని కూల్చుదామని.. ఓట్ల రాజ్యాన్ని నిర్మించుదామని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు అన్నారు. -
కాంగ్రెస్ జన జాతర ర్యాలీని జయప్రదం చేయండి
[ 10-05-2024]
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శనివారం ఏఐసీసీ కార్యదర్శి ర్యాలీని చేపట్టనున్నారు. -
భాజపా ఎలక్షన్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం
[ 10-05-2024]
జోగులంబ గద్వాల జిల్లా అయిజ పట్టణ భాజపా కార్యాలయంలో బూత్ అధ్యక్షుడు, పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. -
భారాస విస్తృత ప్రచారం
[ 10-05-2024]
రాజోలి మండలంలోని పచ్చర్ల గ్రామంలో భారాస నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. -
ఘనంగా బసవ జయంతి
[ 10-05-2024]
జంగమ వీరశైవ సమాజం ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో బసవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. -
మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్
[ 10-05-2024]
కాంగ్రెస్ నాయకులు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
తరాలు చూసినా తరగని స్ఫూర్తి
[ 10-05-2024]
దేశ భవితకు చుక్కాని అని చెప్పే యువతలో చాలామందికి ఓట్లేయడం అంటే బద్ధకం... రాజకీయాలను విశ్లేషించే మధ్య వయస్కులు, విద్యావంతుల్లో కొందరు పోలింగ్కు వెళ్లడానికి పూట కేటాయించడానికి ఆలోచిస్తారు. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్!
[ 10-05-2024]
బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. -
భాజపా గెలిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు: సురేఖ
[ 10-05-2024]
కేంద్రంలో మరోమారు భాజపాను గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి పెనుముప్పేనని కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి సాధ్యమని ఏఐసీసీ నియోజకవర్గ సమన్వయకర్త సురేఖ అన్నారు. -
పాలమూరులో ప్రచార హోరు
[ 10-05-2024]
షెడ్యూల్ వచ్చిన తర్వాత భాజపా అగ్రనేతలు ఎవరూ కూడా ఉమ్మడి మహబూబ్నగర్లో పర్యటించలేదు. మహబూబ్నగర్కు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ, నాగర్కర్నూల్కు గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ వచ్చారు -
రాముడి పేరుతో భాజపా ఓట్ల వేట: వంశీచంద్
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. -
గెలిపిస్తే రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తా
[ 10-05-2024]
ఎంపీగా తనను గెలిపిస్తే నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి రైల్వే లైను తీసుకొస్తానని భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు. -
ఓటు వేసి సోనియాగాంధీ రుణం తీర్చుకుందాం
[ 10-05-2024]
ఎంత మంది వ్యతిరేకించినా సోనియా గాంధీ సాహస నిర్ణయంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యపడిందని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రుణం తీర్చుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు: చల్లా
[ 10-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే విజయుడిని గెలిపించినట్లే లోక్సభ ఎన్నికల్లో భారాస అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ను అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోరారు. -
ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ధర్నా
[ 10-05-2024]
ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే యువకుడు మృతి చెందాడని ఆరోపిస్తూ గురువారం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. -
అక్షింతల రాజకీయం చేస్తున్న భాజపాకు బుద్ధి చెప్పాలి: జూపల్లి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా రాముడి అంక్షితల పేరిట రాజకీయం చేస్తోందని ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
పోలింగ్ శాతం పెంపే లక్ష్యం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు కొన్ని గ్రామాలు తలనొప్పిగా మారాయి. -
ప్రధాని పర్యటనకు పటిష్ఠ బందోబస్తు
[ 10-05-2024]
ప్రధాని మోదీ నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేశ్గౌతం తెలిపారు. -
బాదేపల్లి మార్కెట్లో మొక్కజొన్న బస్తాలు నింపిన డీసీఎంకు మంటలు
[ 10-05-2024]
మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ బయట దుకాణాల ముందు మొక్కజొన్న బస్తాలతో నిలిపి ఉన్న డీసీఎంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM