త్వరలో గల్ఫ్‌ కార్మికుల సమస్యల పరిష్కారం

గల్ఫ్‌ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యయనం చేసిందని, వాటి పరిష్కారానికి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు.

Published : 16 Apr 2024 03:46 IST

ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: గల్ఫ్‌ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యయనం చేసిందని, వాటి పరిష్కారానికి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. సోమవారం దుబాయ్‌లో జరిగిన తెలంగాణ ప్రవాసులు, గల్ఫ్‌ కార్మికుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గల్ఫ్‌లో నివసిస్తున్న నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని వారితో నిర్వహించిన సమావేశంలో పాల్గొని కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలుపు కోసం సలహాలు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని