బ్రేకింగ్
06 May 2024 | 19:12 IST
ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరు: చంద్రబాబు
అనకాపల్లి: రాష్ట్రంలో ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరని, అవినీతి వైకాపా ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అధికారం ఉందని విర్రవీగిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. అనకాపల్లిలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ 2047లో వికసిత్ భారత్.. మోదీ లక్ష్యమైతే.. వికసిత్ ఆంధ్రప్రదేశ్.. పవన్, నా లక్ష్యం. కూటమి మ్యానిఫెస్టో ముందు వైకాపా మ్యానిఫెస్టో వెలవెలబోయింది. 25 లోక్సభ, 160 శాసనసభ సీట్లలో కూటమిదే విజయం. అవినీతి పాలనను అంతం చేసేందుకే కూటమిగా ఏర్పడ్డాం’’ అని చంద్రబాబు అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
- ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్