సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది.
న్యూస్టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ, పరిగి: పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. బిడ్డ పుట్టిన వెంటనే ఆసుపత్రి, మృతి చెందిన వెంటనే వైకుంఠధామాల వద్దనే సిబ్బందికి ఇచ్చిన ప్రత్యేక యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తారు. ఆ వెంటనే దరఖాస్తుదారునికి చరవాణికి సమాచారం వస్తుంది. మీ-సేవా కేంద్రాలకు వెళ్లి దాన్ని చూపించి ప్రింట్ తీసుకోవచ్చు.
సిబ్బందికి ప్రత్యేక శిక్షణ: జిల్లాలోని 4 పురపాలక సంఘాల్లో నూతన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా కొత్తగా రూపొందించిన యాప్, సాఫ్ట్వేర్పై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పట్టణాల పరిధిలోని ఆసుపత్రుల సిబ్బంది, వైకుంఠధామాల వద్ద దీనిపై అవగాహన కల్పిస్తారు. వీరి వద్ద ఉన్న చరవాణికి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. పూర్తి స్థాయి శిక్షణ అనంతరం దీని ద్వారా సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసుపత్రుల్లో చనిపోతే అక్కడే వివరాలను నమోదు చేస్తారు. ఒక వేళ ఇంటి వద్ద మరణిస్తే సమీపంలోని వైకుంఠధామాల దగ్గర పనిచేసే వారు చరవాణి ద్వారా వారి వివరాలు తీసుకుంటారు. ఆసుపత్రులు, వైకుంఠధామాల వద్దనే చనిపోయిన వారి వివరాలను నమోదు చేసుకుంటే ఎలాంటి తప్పులు రాకుండా ఉంటాయి.
24 గంటల్లో నమోదు: ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు సంబంధించిన వివరాలు 24 గంటల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లలకు పేరు ఉండదు. 21 రోజుల తర్వాత ఎప్పుడైనా పేరు చేర్చాలని మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఫోన్ నంబర్ ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ 60వేల ఓట్లు ఎవరివి?.. పాతబస్తీలో ఆచూకీ దొరకని ఓటర్లు
[ 30-04-2024]
గతంలో ఎప్పుడూ లేని విధంగా.. పాతబస్తీలో ఆచూకీ లేని 60వేల మంది ఓటర్లను జీహెచ్ఎంసీ గుర్తించింది. మరిన్ని గుర్తింపు కార్డులను పరిశీలించాల్సి ఉండగా ఎన్నికల తేదీ దగ్గరపడటంతో అధికారులు పరిశీలన కార్యక్రమాన్ని ఆపేసినట్లు సమాచారం. -
ఉద్దండుల బరి హైదరాబాద్.. వెంకయ్యనాయుడు ఎప్పుడు పోటీ చేశారంటే?
[ 30-04-2024]
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొదటి నుంచి రాజకీయ ఉద్దండులకు వేదికగా ఉంది. తొలిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో ప్రముఖ ఉర్దూకవి, కమ్యూనిస్టు నేత మగ్దూం మొయినోద్దీన్ పీడీఎఫ్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ మొహియుద్దీన్ చేతిలో సుమారు 7వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. -
గెలిపించాల్సిందే.. గులాబీ వికసించాల్సిందే
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికలు ప్రతిపక్ష భారాస ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారాయి. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వారికి వచ్చిన ఓట్ల కంటే అధికంగా వచ్చేలా చూడాలంటూ భారాస అధినేత కేసీఆర్ ఆయా ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు. -
4 స్థానాలు.. 140 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
రాజధాని పరిధిలో పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలతోపాటు గుర్తింపు పొందిన ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున పోటీలో నిలిచారు. -
ఆకాశంలో సగం.. వినిపించని గళం
[ 30-04-2024]
ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగంగా ఉన్న మహిళలు క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడానికే పరిమితమవుతున్నారు. నగరం నుంచి పార్లమెంటు వేదికగా గళం వినిపించేందుకు దశాబ్దాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. -
మెరుగైన సేవలందించడమే లక్ష్యం: డా.శివకుమార్
[ 30-04-2024]
ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా మెరుగైన ప్రావిడెంట్ ఫండ్ సేవలందించేలా కృషి చేస్తున్నట్లు రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ డా.శివకుమార్ పేర్కొన్నారు. -
ఓయూలో నీటి సెగలు.. విద్యుత్తు వెతలు
[ 30-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీటికొరత సెగలు.. విద్యుత్తు కోతల వెతలతో సోమవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. -
ఈత కొలనులో అవినీతి మేత
[ 30-04-2024]
ప్రజాధనాన్ని ప్రణాళికాబద్ధంగా దోచేయడంలో జీహెచ్ఎంసీలోని కొందరు అధికారులు సిద్ధహస్తులు. ఒకే ప్రణాళికను కొన్నేళ్లుగా అమలు చేస్తూ.. ఏటా రూ.3 కోట్లకు పైగా నిధులను దోచేస్తున్నారు. -
కొత్త పంథాలో రాజకీయ దావత్లు!
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలవుతున్నాయి. ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు ఎవరికి వారు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. -
మల్కాజిగిరి ఎంపీగా రేవంత్రెడ్డి చేసిందేమీ లేదు
[ 30-04-2024]
రేవంత్రెడ్డిని ఎంపీగా చేసింది, టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది, చివరికి ముఖ్యమంత్రిని చేసింది సైతం మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలే అనీ.. అలాంటి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం చేశారో చెప్పాలని మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. -
ఇక సమరమే..!
[ 30-04-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికలకు బరిలో దిగే అభ్యర్థుల లెక్క తేలింది. సోమవారం ఉపసంహరణల అంకం ముగియడంతో ఇక ప్రచారం హోరెత్తించేందుకు వారంతా వ్యూహాలకు పదునెక్కించే పనిలో పడ్డారు. -
మోదీకి దివ్యాంగులు అండగా నిలవాలి
[ 30-04-2024]
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పదేళ్ల వ్యవధిలో దివ్యాంగులకు అన్నిరకాలుగా చేయూతనందించిందని, ఈ నేపథ్యంలో వారంతా మరోసారి భాజపాకు అండగా నిలవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కోరారు. -
దేశం భాజపానే కోరుకుంటోంది: విశ్వేశ్వర్రెడ్డి
[ 30-04-2024]
చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పరిగి, కుల్కచర్ల, పూడూరు మండలాలతోపాటు వికారాబాద్లో జరిగిన వివిధ సభల్లో ఆయన పాల్గొన్నారు. -
ఓటరు సౌలభ్యతే లక్ష్యం
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ కొలిక్కి వచ్చాయి. ఒక అంకం పూర్తి కావటంతో అధికార యంత్రాంగం సజావుగా ఎన్నికల నిర్వహణ సాగేందుకు అన్ని విధాలా సమాయత్తమవుతోంది. -
ఖర్చు చేసే ప్రతి రూపాయి అభ్యర్థుల ఖాతాలో వేస్తాం
[ 30-04-2024]
ఎన్నికలలో అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఖర్చు చేసే ప్రతిరూపాయిని లెక్కిస్తామని, వ్యయం విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక సూచించారు. -
పతుల విజయానికి సతుల పిలుపు
[ 30-04-2024]
కాంగ్రెస్ పార్టీతోనే పేదల సంక్షేమం సాధ్యమని చేవెళ్ల లోక్సభ అభ్యర్థి రంజిత్రెడ్డి సతీమణి సంగీతారెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి భార్య ఉమారెడ్డి, టీఆర్ఆర్ అన్నారు. -
అమ్మను పిలిచి.. మృత్యుంజయుడై..
[ 30-04-2024]
అపార్ట్మెంట్ పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న జంపన ఉజ్వల్ కుమార్(4) హఠాత్తుగా ‘అమ్మా’ అని కేక వేశాడు. పెద్దగా అరవటంతో కంగారుపడిన తల్లి బయటికి వచ్చింది. -
కవల పిల్లలకు జన్మనిచ్చి బాలింత మృతి
[ 30-04-2024]
ఆస్పత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ గుండె సంబంధిత వ్యాధితో మరణించిన సంఘటన బోరబండ ఠాణా పరిధిలో జరిగింది. -
విద్యుత్తుకు రికార్డు డిమాండ్
[ 30-04-2024]
గ్రేటర్లో విద్యుత్తు డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కరెంట్ వాడకం విపరీతంగా పెరిగింది. సోమవారం గరిష్ఠ డిమాండ్ 4133 మెగావాట్లకు చేరింది. -
తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాల ప్రకటన
[ 30-04-2024]
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికిగాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది. -
ప్లాట్ల అభివృద్ధి పేరుతో మోసం
[ 30-04-2024]
ఫోర్జరీ, నకిలీ పత్రాలతో రియల్టర్ను మోసగించి రూ.3.13 కోట్లు వసూలు చేసిన ముగ్గురిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. -
గుజరాతీ.. సందడి మస్తీ
[ 30-04-2024]
అయిదు నెలలుగా రాష్ట్రంలో అట్టహాసంగా సాగిన గుజరాతీ ఏక్తా మహోత్సవ్ ఘనంగా ముగిసింది. శంషాబాద్ మున్సిపల్ పరిధి సాతంరాయిలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం రాత్రి నిర్వహించిన మిస్ గుజరాతీ, తెలంగాణ-2024 పోటీలు అలరించాయి. -
రాష్ట్రంలో రెండంకెల స్థానాల్లో గెలుస్తాం: భాజపా
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా రెండంకెల స్థానాలు కైవసం చేసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల కమిటీ ప్రముఖ్, గీతామూర్తి పేర్కొన్నారు. -
మోదీ హయాంలో ముస్లింలను అనుమానిస్తున్నారు
[ 30-04-2024]
దేశంలో నేడు ముస్లింలను అనుమానపు దృష్టితో చూస్తున్నారని, అలాంటి పరిస్థితిని ప్రధాని మోదీ తీసుకొచ్చారని మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
-
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
-
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం