కేంద్రంలోనూ అధికారంలోకి రావడం ఖాయం: కాంగ్రెస్
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలించిన భాజపా, భారాసలకు ఇవే చివరి ఎన్నికలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొర్ర జ్ఞానేశ్వర్ముదిరాజ్ అన్నారు.
బండ్లగూడజాగీర్, కాటేదాన్, మణికొండ: న్యూస్టుడే: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలించిన భాజపా, భారాసలకు ఇవే చివరి ఎన్నికలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొర్ర జ్ఞానేశ్వర్ముదిరాజ్ అన్నారు. ఇప్పటికే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రజాపాలన అందుబాటులోకి వచ్చిందని, కేంద్రంలోనూ రాహుల్గాంధీ సారథ్యంలో దేశ ప్రజలకు మంచి పాలన అందనుందని చెప్పారు. మంగళవారం బండ్లగూడజాగీర్ నగరపాల సంస్థ, మైలార్దేవుపల్లి డివిజన్లోని కాలనీల్లో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్రెడ్డి తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీమేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి, ప్రేమ్గౌడ్, టింకురెడ్డి, నవీన్, గణేష్, రాజిరెడ్డి, చంద్రశేఖర్, శ్రీనాథ్ రెడ్డి, ఖాజ తదితరులు ఉన్నారు.
మా నాన్నకు ఓటేయండి: రంజిత్రెడ్డి తనయుడు
రాజేంద్రనగర్: కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కుమారుడు ఆర్యన్రెడ్డి రాజేంద్రనగర్లోని పలు బస్తీలలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి డివిజన్లలో స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రచారం చేశారు. ఇందులో బాల్రాజ్, ఇంద్రపాల్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, దనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల: రంజిత్రెడ్డి తరఫున ఆయన సతీమణి, తితిదే పాలకమండలి సభ్యురాలు సీత ఆలూరు గ్రామంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్లోకి బీఆర్ఎస్వీ ఇన్ఛార్జ్ శ్రవణ్కుమార్: భారాస విద్యార్థి విభాగం రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జి.శ్రవణ్కుమార్ మంగళవారం ఎంపీ రంజిత్రెడ్డి, కస్తూరి నరేందర్ల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చేసి కాంగ్రెస్లో చేరడానికి ఇతర పార్టీల నాయకులు ఆసక్తి చూపుతున్నారన్నారు. శ్రవణ్కుమార్కు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని భరోసానిచ్చారు.
చేవెళ్లలో కాసాని గెలుపు తథ్యం: భారాస
మొయినాబాద్, న్యూస్టుడే: కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని భారాస రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి అనంతరెడ్డి విమర్శించారు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి పాలనను కొనసాగిస్తున్న కాంగ్రెస్, భాజపాలను చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మంగళవారం మొయినాబాద్లోని పలు గ్రామాల్లో చేవెళ్ల భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రాంబాబు, శ్రీకాంత్, నరసింహగౌడ్, జయావంత్, రాజు, ఆంజనేయులుగౌడ్, ప్రవీణ్ రెడ్డి, శ్రీకాంత్గౌడ్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
‘తెలంగాణ వాణి వినిపించాలంటే కారు గెలవాలి’
కొందుర్గు, న్యూస్టుడే: దిల్లీలో తెలంగాణ వాని వినిపించాలంటే లోక్సభ ఎన్నికల్లో భారాస అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీధర్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మంగళవారం మండలంలోని లక్ష్మిదేవుపల్లి, వెంకిర్యాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు చెప్పే హామీలకు ఓటర్లు మరోసారి మోసపోకుండా కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో నాయకులు రామకృష్ణ, నర్సింహులు, రామకృష్ణ, నర్సింహులు, గోవింద్, లింగంగౌడ్,సురేందర్, వెంకటేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త బ్రాండ్ల మద్యం కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు: మంత్రి జూపల్లి
[ 21-05-2024]
తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం
[ 21-05-2024]
తెలంగాణలో 10 యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జి వీసీలను నియమించింది. -
ఫోన్ల రికవరీలో తెలంగాణది రెండోస్థానం: డీజీ మహేశ్ భగవత్
[ 21-05-2024]
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. -
దక్షిణాది ముగిసింది.. ఉత్తరాది రమ్మంది
[ 21-05-2024]
నగరంలో నాలుగు ఎంపీ సీట్లతో పాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. -
వీడియోలు చూసి.. చోరీ చేసి
[ 21-05-2024]
ఎలాగైనా డబ్బు సంపాదించాలి. పేదరికం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో నలుగురు దేశ సరిహద్దు దాటారు. -
రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
[ 21-05-2024]
బెంగళూరు శివారులో రేవ్ పార్టీ ఉదంతం హైదరాబాద్లో ప్రకంపనలు రేపుతోంది. నగర శివార్లలోని ఫాంహౌస్లలో తరచూ డ్రగ్స్ పట్టుబడడంతో పోలీసులు కఠిన చర్యలకు దిగారు. -
భర్తను వేధిస్తున్న భార్యపై కేసు
[ 21-05-2024]
భర్తను ఎంతోకాలంగా వేధిస్తూ.. చివరకు కూరగాయల కత్తితో దాడికి పాల్పడిన మహిళపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
వరద కదలక.. దారి వదలక
[ 21-05-2024]
వర్షాకాలం ఇంకా మొదలవలేదు. అడపాదడపా కురిసే అకాల వర్షాలకే నగరంలో పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. -
విద్యా ప్రమాణాలు.. ఉపాధికి అవకాశాలు
[ 21-05-2024]
విదేశీ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, సిటీ కళాశాల న్యాక్ (నేషనల్ అసెస్మెంట్, అక్రిడేషన్ కౌన్సిల్)గుర్తింపు కోసం వడివడిగా అడుగులు వేస్తున్నాయి. -
అనుమతి అడిగితే.. డబ్బులడిగారు!
[ 21-05-2024]
కూల్చిన ప్రహరీ, గదిని పునర్నిర్మించుకోవడానికి ఓ వ్యక్తి అనుమతి కోరగా అతడి నుంచి లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి, కారోబార్లు అనిశా వలకు చిక్కారు. -
తాగునీటికి ఆరాటం.. ప్రాణాలతో చెలగాటం
[ 21-05-2024]
తాగునీటి కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితులకు ఈ చిత్రాలు అద్దం పడుతున్నాయి. బాలానగర్ డివిజన్ రాజీవ్గాంధీనగర్లోని నాలాను ఆనుకొని కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. -
గుర్రపు పందేలపై బెట్టింగ్లు.. ఆరుగురి అరెస్ట్
[ 21-05-2024]
గుర్రపు పందేలు కాస్తూ.. బైక్లతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా బస్సు అద్దాలు పగులగొట్టిన ఘటనల్లో రెండు కేసులు నమోదు చేసినట్లు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్రెడ్డి తెలిపారు. -
బోటు షికారు.. పోటెత్తిన హుషారు
[ 21-05-2024]
అసలే వేసవి సెలవులు.. అందులోనూ వాతావరణం చల్లగా మారి నాలుగైదు రోజులుగా చినుకులు పలకరిస్తున్నాయి. -
కోడ్ ముగిసిన వెంటనే కొత్త ఎస్టీపీలకు టెండర్లు
[ 21-05-2024]
ఔటర్ పరిధిలో కొత్తగా మురుగునీటి శుద్ధి కేంద్రాల(ఎస్టీపీలు) నిర్మాణానికి జలమండలి ప్రణాళిక రంగం సిద్ధం చేసింది. -
వరదతో కలిసి.. మురుగు తిష్ఠవేసి
[ 21-05-2024]
నగరంలో వర్షం మొదలైందంటే చాలు.. మురుగు రోడ్లను ముంచెత్తుతోంది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు మ్యాన్హోళ్ల నుంచి వరద పోటెత్తుతోంది. -
జేఎన్జీపీకి రాష్ట్రస్థాయి ర్యాంకులు
[ 21-05-2024]
ఈసెట్ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ వినయ్కుమార్ తెలిపారు. -
సమస్యల వలయంలో.. సరస్వతీ నిలయాలు
[ 21-05-2024]
జిల్లాలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే సరస్వతీ నిలయాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఆరోగ్య పరీక్ష.. బాలింతకు రక్ష
[ 21-05-2024]
పుట్టిన శిశువుతో పాటు తల్లిని కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా స్త్రీ వ్యాధి నిపుణులు సూచిస్తుంటారు. -
వరద పారే దారేది..?
[ 21-05-2024]
జిల్లాలో వ్యాపార, వాణిజ్య పట్టణంగా పేరున్న తాండూరులోని పలు కాలనీలకు వర్షా కాలంలో వరద ముప్పు తప్పేలా లేదు. -
పిడుగుపాటుకు మరొకరి మృతి
[ 21-05-2024]
జిల్లాలో తాండూరు, కొడంగల్ నియోజక వర్గాల పరిధిలో పిడుగు పడిన వేర్వేరు ఘటనల్లో ఒకరు మృతి చెందగా, ఓ బాలుడు స్పృహ కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. -
కోర్టు కేసున్న భూమి పట్టా ఎలా మార్చారు?
[ 21-05-2024]
కోర్టు కేసు ఉన్న భూమి పట్టాను ఎలా మార్చారని హక్కుదారులైన మహిళలు తహసీల్దార్తో వాగ్వాదానికి దిగిన ఘటన బషీరాబాద్లో సోమవారం చోటుచేసుకుంది. -
పెట్టుబడులకు లాభాలంటూ మోసం
[ 21-05-2024]
ఆయుర్వేదిక్ కంపెనీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని జనాలను నమ్మించి ముగ్గురు నిందితులు రూ.8.23 కోట్లు కొట్టేశారు. -
వానమ్మా.. వానమ్మా ఈ కష్టాలు ఏంటమ్మా
[ 21-05-2024]
వర్షాలు వస్తూవస్తూనే నగర ప్రజలకు కష్టాలను తెస్తున్నాయి. కొన్ని రోజులుగా నిత్యం ఎక్కడో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. రహదారులపై నీరు నిలుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
కళాకారులు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటారు
[ 21-05-2024]
కళాకారులు ప్రజల హృదయాల్లో ఉంటారని అలాంటి వారే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని సినీ నటుడు మురళీమోహన్ కీర్తించారు. -
తెలుగు జాతీయతకు ప్రతీక ప్రకాశం పంతులు
[ 21-05-2024]
తెలుగు జాతీయతకు ప్రతీకగా, ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా, అలుపెరుగని కార్యదీక్షాపరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని మంత్రి శ్రీధర్బాబు కీర్తించారు. -
ప్రవాసాంధ్రుల ఆస్తుల రక్షణకు మంత్రి హామీ
[ 21-05-2024]
తెలంగాణలోని ప్రవాసాంధ్రుల ఆస్తులకు రక్షణను కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్లు నగరానికి చెందిన ప్రవాసాంధ్రుడు వడ్డేపల్లి రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
సన్నవడ్లకు క్వింటాల్కు ₹500బోనస్.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..
[ 21-05-2024]
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.