కళ్లే చెప్తాయట.. కూతురితో ఖుష్బూ.. ఎడారిలో అను

ఏ ఎడారిలో ఉన్నానో చెప్పుకోండి.. అంటూ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ ఒక ఫొటో పోస్టు చేసింది. తల్లి-కూతుళ్ల ప్రేమ అంటూ ఖుష్బూ తన కూతురితో కలిసి కారులో ప్రయాణిస్తున్న వీడియోను పోస్టు చేసింది.

Published : 06 May 2021 18:14 IST

Social Look: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ ఎడారిలో ఉన్నానో చెప్పుకోండి.. అంటూ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ ఒక ఫొటో పోస్టు చేసింది.

* తల్లి-కూతుళ్ల ప్రేమ అంటూ ఖుష్బూ తన కూతురితో కలిసి కారులో ప్రయాణిస్తున్న వీడియోను పోస్టు చేసింది.

* సొరంగం చివర ఎల్లప్పుడూ కాంతి ఉండనే ఉంటుంది అంటూ నటి రాశీఖన్నా ఒక బ్లాక్‌వైట్‌ ఫొటో షేర్‌ చేసింది.

* నటి హరితేజ తన బేబీబంప్‌ క్షణాలను గుర్తు చేసుకుంది.

*కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ తన అమ్మానాన్నకు వివాహ వార్షికోత్సవ శుభకాంక్షలు చెప్పాడు. ఫొటో పోస్టు చేసి గతేడాది తీసిన ఫొటోలాగే ఉందంటూ ఆయన రాసుకొచ్చాడు.

* మనం మన భావోద్వేగాలను దాచాలని చూసినా.. మన కళ్ల నిజం చెప్తాయంటోంది నటి సిమ్రత్‌కౌర్‌.

* అగ్రస్థానంలో ఉండాలంటే అందరికంటే ప్రత్యేకంగా ఉండాల్సిందే అంటోంది ‘నోటా’ నటి యషికాఆనంద్‌.




















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని