అర్బన్వర్క్ నుంచి కొత్త ఫ్లెక్సీ కేంద్రం
కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్వర్క్, హైదరాబాద్ రహేజా మైండ్స్పేస్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది.
ఈనాడు, హైదరాబాద్: కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్వర్క్, హైదరాబాద్ రహేజా మైండ్స్పేస్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 900 సీట్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేసింది. 50 నుంచి 500 మంది ఉద్యోగులున్న సంస్థలకు ఇది అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్లో 2020లో 35,500 సీట్లు అద్దెకు వెళ్లగా, 2023లో ఇది 1,67,700 సీట్లకు చేరిందని పేర్కొంది. టెక్ సంస్థలు, బీఎఫ్ఎస్ఐ, జీసీసీల నుంచి అధిక గిరాకీ ఉంటున్నట్లు అర్బన్వర్క్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అనుజ్ మునోట్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మదుపర్ల సంపద@ 5లక్షల కోట్లు
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. బీఎస్ఈలో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మొదటిసారిగా 5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. -
6 నెలల సగటే.. ఇకపై మార్కెట్ విలువ
నమోదిత కంపెనీల మార్కెట్ విలువ మదింపు విధానంలో సెబీ మార్పు చేసింది. ఇక మీదట మార్కెట్ విలువ లెక్కింపునకు ఒక్క రోజుకు బదులుగా ఆరు నెలల సగటును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. -
ప్రైవేటు పెట్టుబడులు అక్టోబరు నుంచి పుంజుకుంటాయ్!
ప్రైవేటు రంగ పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో అర్ధ భాగం (అక్టోబరు) నుంచి పుంజుకుంటాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ ముఖ్య ఆర్థిక వేత్త ఉపాసనా భరద్వాజ్ వెల్లడించారు. -
ప్రయాణ, పర్యాటక సూచీలో భారత్కు 39వ స్థానం: డబ్ల్యూఈఎఫ్
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ 2024లో భారత్ ర్యాంక్ మెరుగై 39వ స్థానానికి చేరింది. అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు కొవిడ్ ముందు స్థాయికి చేరాయని డబ్ల్యూఈఎఫ్ వార్షిక నివేదిక వెల్లడించింది. -
భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ జిగేల్
భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏటా 2.8 శాతం వృద్ధితో 2027-28 కల్లా లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.83 లక్షల కోట్ల) స్థాయికి చేరగలదని ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
హైదరాబాద్లో ఎంఫసిస్ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
క్లౌడ్, కాగ్నిటివ్ సేవల సంస్థ ఎంఫసిస్, హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను ప్రారంభించింది. హైటెక్ సిటీ సమీపంలోని ఫీనిక్స్ ఇన్ఫోసిటీలో ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్లు ఎంఫసిస్ వెల్లడించింది. -
ఆజాద్ ఇంజినీరింగ్ లాభం రూ.14.9 కోట్లు
ఆజాద్ ఇంజినీరింగ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.92.7 కోట్ల ఆదాయంపై రూ.14.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.2.85గా నమోదయ్యింది. -
నూనె పరిమాణాన్ని చూసి కొనండి: ఫ్రీడమ్ ఆయిల్స్
వంటనూనెల సంస్థ ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ సరికొత్త ప్రచారం ‘ఆర్ యూ బైయింగ్ రైట్?’ (మీరు సరైనది కొనుగోలు చేస్తున్నారా?)ను ప్రారంభించింది. ‘ఒక లీటర్ నూనె ప్యాకెట్లో 910 గ్రాముల నూనె ఉండాలి. -
ఆర్బీఐ మిగులు నిధుల బదిలీపై నేడు నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్ర బోర్డు డైరెక్టర్లు బుధవారం సమావేశమై, మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీపై చేసే విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. -
ఓఎన్జీసీ లాభం రూ.9,869 కోట్లు
ప్రభుత్వరంగ ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్) జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.9,869 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక నికర లాభం రూ.528 కోట్లతో పోలిస్తే ఇది 19 రెట్లు అధికం. -
ఆస్బెస్టాస్ సిమెంట్ ఉత్పత్తులకు తప్పనిసరి నాణ్యతా నిబంధనలు
-
6 నెలల సగటే.. ఇకపై మార్కెట్ విలువ
నమోదిత కంపెనీల మార్కెట్ విలువ మదింపు విధానంలో సెబీ మార్పు చేసింది. ఇక మీదట మార్కెట్ విలువ లెక్కింపునకు ఒక్క రోజు (ప్రస్తుతం మార్చి 31ను)కు బదులుగా ఆరు నెలల సగటును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. -
ఐపీఓ సన్నాహ కంపెనీలకు నిబంధనల సరళీకరణ
పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కోసం సన్నద్ధతలో ఉన్న కంపెనీలు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించే షేర్ల పరిమాణంలో ఏమైనా మార్పులు ఉంటే.. ఇష్యూ పరిమాణాన్ని రూపాయల్లో లేదా షేర్ల సంఖ్య ఆధారంగా మళ్లీ కొత్తగా ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. -
2023-24 వృద్ధి 7.8 శాతం!
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) వృద్ధిరేటు 7.8 శాతానికి చేరొచ్చని పేర్కొంది. -
సంక్షిప్త వార్తలు(6)
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (భెల్), మార్చి త్రైమాసికంలో రూ.489.62 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.658.02 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.8,338.61 కోట్ల నుంచి రూ.8,416.84 కోట్లకు పెరిగింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.. -
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
Vivo Y200 Pro: వివో తన ‘Y’ సిరీస్లో వై200 ప్రో 5జీ పేరుతో కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం. -
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు
Scarlett Johansson: హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్సన్ చాట్జీపీటీపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఎందుకో తెలుసా?
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం