పెద్దపల్లిలో స్థానికేతరులకే పెద్దపీట
పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఎంపీలుగా ఎన్నికైనవారిలో ఇప్పటి వరకు స్థానికులెవరూ విజయం సాధించలేకపోయారు.
న్యూస్టుడే, శ్రీరాంపూర్: పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఎంపీలుగా ఎన్నికైనవారిలో ఇప్పటి వరకు స్థానికులెవరూ విజయం సాధించలేకపోయారు. ప్రధాన పార్టీలు స్థానికేతరులకే పెద్దపీట వేయడంతో ఓటర్లు ఆయా పార్టీలను చూసి ఓటు వేయడంతో 1962లో నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానికేతరులే ఎంపీలుగా గెలుస్తూ వచ్చారు. తొలిసారి 1962లో మూడో లోక్సభకు జరిగిన ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెద్దపల్లి పార్లమెంటరీ స్థానం ఏర్పడింది. 1962, 1967లో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్, తిరుమలగిరికి చెందిన ఎం.ఆర్.కృష్ణ వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. అంతకుముందు రెండుసార్లు ఆయన కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి ఎన్నియ్యారు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం మొదలవడంతో ప్రత్యేక రాష్ట్రవాదంతో పోటీలో నిలిచిన తెలంగాణ ప్రజా సమితి అప్పట్లో ఆధిపత్యం కొనసాగించింది. 1971లో నిర్వహించిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి తరఫున పోటీ చేసి గెలిచిన వి.తులసీరాం హైదరాబాద్ (గగన్పహాడ్) వాస్తవ్యులే. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1977లోనూ ఆయన రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. 1980లో కాంగ్రెస్ తరఫున గెలిచిన కోదాటి రాజమల్లు పెద్దపల్లి వాస్తవ్యులే అయినప్పటికీ ఆయన హైదరాబాద్లో స్థిరపడ్డారు. 1983 ఉప ఎన్నికల్లో, 1984 సాధారణ ఎన్నికల్లో తెదేపా నుంచి తొలిసారిగా గెలిచిన గొట్టె భూపతి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల) జిల్లాకు చెందినవారు. ఆ తర్వాత నాలుగుసార్లు (1989, 1991, 1996, 2004) ఎంపీగా గెలిచిన గడ్డం వెంకటస్వామి హైదరాబాద్కు చెందినవారే. 1998, 1999లో తెదేపా తరఫున గెలిచిన సుగుణకుమారి హైదరాబాద్ వాస్తవ్యురాలే. 2009లో ఎంపీగా గెలిచిన కాకా వెంకస్వామి వారసుడు వివేక్ వెంకటస్వామి హైదరాబాద్కు చెందినవారు కాగా, ఆయన తర్వాత 2014లో ఎంపీగా గెలిచిన బాల్క సుమన్ మెట్పల్లి నివాసులు. 2019లో గెలిచిన ప్రస్తుత ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత జన్నారం మండలం తిమ్మాపూర్కు చెందినవారు. ఇది ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. ఈసారి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు స్థానికులు కాగా, మరో ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి స్థానికేతరుడు. ఈసారి ఓటర్లు ఎవరికి పట్టం కడుతారో వేచిచూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాలివాన బీభత్సం
[ 10-05-2024]
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో శుక్రవారం బలమైన గాలులతో వర్షం కురిసింది. -
శనివారం నుంచి మద్యం దుకాణాలు మూసివేత
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లాలో అన్ని మద్యం దుకాణాలు, బార్లు, తెల్ల కల్లు దుకాణాలను శనివారం నుంచి మూసివేయనున్నారు. -
భారాస పార్టీ ఇంటింటి ప్రచారం
[ 10-05-2024]
జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం భారాస నాయకులు విస్తృతంగా ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. -
పోలింగ్ వేళ అప్రమత్తత అవసరం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం సూచించారు. -
సీపీఐ నాయకుల ముమ్మర ప్రచారం
[ 10-05-2024]
మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న సీపీఐ నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. -
భగత్ సింగ్ నగర్లో సీపీఎం విస్తృత ప్రచారం
[ 10-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్లో సీపీఎం నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు. -
హజ్ యాత్రకు బయలుదేరిన యాత్రికుల బృందం
[ 10-05-2024]
హజ్ యాత్రకు జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ నుంచి 29 మంది గల సభ్యుల బృందం గురువారం రాత్రి బయలుదేరింది. -
పట్టణంలో పోలీసుల కవాతు
[ 10-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. -
ఎన్నికల్లో భాజపాను ఓడించాలి
[ 10-05-2024]
భాజపా దాని మిత్రపక్షాలను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(యంఎల్)- మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ పిలుపునిచ్చారు -
ఎన్నికల్లో భాజపాను ఓడించాలి
[ 10-05-2024]
భాజపా దాని మిత్రపక్షాలను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(యంఎల్)- మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ పిలుపునిచ్చారు. -
మూడోసారి మోదీ ప్రధాని కావాలి
[ 10-05-2024]
మోదీ మూడోసారి ప్రధాని కావాలని, అందుకు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో భాజపాను గెలిపించి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. -
మాజీ సర్పంచులు కాంగ్రెస్లో చేరిక
[ 10-05-2024]
తాంసి మండలం జామిడి, బండల్ నాగాపూర్ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
బంగారం దుకాణాల్లో సందడి
[ 10-05-2024]
అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని బంగారం దుకాణాల్లో వినియోగదారుల సందడి నెలకొంది. -
పండగ రోజులా భావించి ఓటేసేందుకు రండి
[ 10-05-2024]
‘ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. కోరుకున్న ప్రభుత్వ విధానాలు అమలు కావాలన్నా.. నచ్చిన ప్రభుత్వం ఏర్పడాలన్నా ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. -
మోసగించే పార్టీలకు బుద్ధి చెప్పాలి
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం బాగుపడ్డదా..తెలంగాణ అప్పుడెట్లుండే. ఇప్పుడెట్లైంది.. కేసీఆర్ ఆనాడే అన్నారు కాంగ్రెస్, భాజపాల మాటలకు మోసపోతే గోసపడుతారని, ఇప్పుడు 5 నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింద’ని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. -
గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం
[ 10-05-2024]
పదేళ్లు అధికారంలో ఉన్న భారాస, భాజపాలు జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. -
సరిహద్దుపై నజర్
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించింది. ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. -
బాధ్యతగా ఓటేద్దాం
[ 10-05-2024]
ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఓటు హక్కును ప్రతి ఓటరు వినియోగించుకోవాలి. అప్పుడే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. -
గిరిజన కోటలో.. గిరిజనేతరుల ఓట్లే కీలకం
[ 10-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపులో గిరిజనులతో పాటు గిరిజనేతరుల ఓట్లు కీలకంగా మారాయి. -
ఓటరు చీటీ అందలేదా.. ఇలా తెలుసుకోండి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటరుకు సంబంధించి ఓటరు చీటీలను ఇంటింటా బీఎల్వోల సాయంతో పంపిణీ చేస్తున్నారు. -
ఎంపీగా గెలిచిన వారికి వసతులు బోలెడు
[ 10-05-2024]
ఎంపీగా గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తోంది. -
గ్రామస్థులను పలకరించి... కన్నీళ్లు పెట్టుకొని
[ 10-05-2024]
‘పార్టీలను పక్కన పెట్టి మీ ఊరి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. ఈ గ్రామంలో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరిస్తాను. -
ఓటు వేయడం.. బాద్యతగా భావిద్దాం
[ 10-05-2024]
జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 13న నిర్వహించనున్న ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. -
ఉద్ధృతంగా ఇంటింటి ప్రచారం
[ 10-05-2024]
ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు కీలక నేతలు తమ ప్రచారపంథాను పూర్తిగా మార్చివేశారు. -
ప్రత్యేక కేంద్రం.. శతశాతం లక్ష్యం
[ 10-05-2024]
ప్రజాస్వామ్యంలో మంచి పాలకులను ఎన్నుకోవడానికి ఓటు హక్కు వజ్రాయుధం. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికారులు ఓటరు నమోదు శాతం పెంపునకు కళాజాత బృందాలతో ప్రదర్శనలు, 2కే రన్, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. -
ఇక రెండు రోజులే..
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మూడు రోజులు మాత్రమే గడువు ఉండగా.. ప్రచారం శనివారం సాయంత్రానికే పరిసమాప్తం కానుంది. -
అనుమతి ఒకటి.. చేసేది మరొకటి!
[ 10-05-2024]
రహదారి నిర్మాణం కోసం అవసరమైన మొరం కోసం అనుమతులు తీసుకుని యథేచ్ఛగా వెంచర్లకు లారీల్లో మొరం తరలిస్తున్న ఉదంతం ఇది. -
ఫోన్ చేయండి.. కథలు వినండి!
[ 10-05-2024]
కథల పుస్తకాలు చదవడం ద్వారా పిల్లల్లో జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని పెంపొందించవచ్చని మండల విద్యాధికారి ఎం.వెంకటేశ్వరస్వామి అన్నారు. -
చరవాణికి బానిసై విద్యార్థి ఆత్మహత్య
[ 10-05-2024]
చరవాణికి బానిసైన తొమ్మిదో తరగతి విద్యార్థి (17) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM