రాక్షస పాలనకు యువగళంతో చరమగీతం
రాష్ట్రంలో రాక్షస పాలనకు యువగళం పాదయాత్రతో చరమగీతం పాడాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం విజయవంతం కావాలని కోరుతూ తెదేపా బీసీ సెల్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి దుర్గగుడి వరకు నాయకులు బుధవారం ర్యాలీ చేశారు.
విద్యాధరపురం, న్యూస్టుడే : రాష్ట్రంలో రాక్షస పాలనకు యువగళం పాదయాత్రతో చరమగీతం పాడాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం విజయవంతం కావాలని కోరుతూ తెదేపా బీసీ సెల్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి దుర్గగుడి వరకు నాయకులు బుధవారం ర్యాలీ చేశారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్మాత దుర్గమ్మకు శాస్త్రోక్తంగా సారె సమర్పించారు. టోల్గేటు వద్ద కామధేను అమ్మవారికి నాయకులు పూజలు చేయించి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బీసీ ద్రోహి అన్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.35వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. మాజీ మంత్రి దేవినే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ యువతకు భరోసా కల్పించేందుకే నారా లోకేశ్ రాష్ట్రంలో 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. తెదేపా నాయకులు కొనకళ్ల నారాయణ, బచ్చుల అర్జనుడు, గరుమూర్తి, రావి వెంకటేశ్వరరావు, బోడే ప్రసాద్, కాగిత కృష్ణ, ఎర్రుబోతు రమణారావు, చెన్నుపాటి ఉషారాణి, బంకా నాగమణి, షేక్ ఆషా పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పిన జోగి.. మా సొమ్ములేవి?
[ 08-05-2024]
ఉయ్యూరు పట్టణంలోని టిడ్కో గృహాలు అందక లబ్ధిదారులు నానా అవస్థలుపడుతుంటే.. మరోవైపు రూ.వేలు డిపాజిట్ చెల్లించి అనర్హులుగా ప్రకటితులైన బాధితులు తమ సొమ్ము కోసం వైకాపా నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. -
అమ్మ సాక్షిగా.. వైకాపా పాపాలు!
[ 08-05-2024]
వైకాపా పాపాల చిట్టాలో ఆలయాలకూ మినహాయింపు లేదు... రూ.కోట్ల ఆదాయాన్ని పక్కదారి పట్టించేయడం.. భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అజెండాగా ఐదేళ్ల పాలన సాగింది. అర్హతలేనివారిని అందలమెక్కించి.. అస్తవ్యస్త, అపసవ్య విధానాలతో ఆలయాల పవిత్రతతను దెబ్బతీసింది. -
బొండా ఉమాపై మైక్లో అసత్య ప్రచారం.. అజిత్సింగ్ నగర్లో ఉద్రిక్తత
[ 08-05-2024]
ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న సెంట్రల్ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు.. ఎన్డీయే కూటమి సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావుపై వ్యక్తిగత ఆరోపణలతో మైక్ ప్రచారం ప్రారంభించారు. -
ప్రధాని రోడ్ షోలో అప్రమత్తంగా ఉండండి
[ 08-05-2024]
ప్రధాన మంత్రి రోడ్ షోలో విధులు నిర్వహించే ప్రతీ అధికారి అంకితభావంతో పని చేయాలని నగర పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ అన్నారు. -
నారు పోశావా.. నీరు పెట్టావా.. మా భూములపై నీ పెత్తనం ఏంటీ?
[ 08-05-2024]
ఇన్నాళ్లు ప్రభుత్వ, ప్రజాధనాన్ని, ప్రకృతి సంపదను దిగమింగిన సీఎం జగన్మోహన్రెడ్డి... రెక్కలుముక్కలు చేసుకుని ప్రజలు సంపాదించుకున్న స్థిరాస్థులను దోచుకునే కుట్ర పన్నారు. దేశంలో ఎక్కడా.. ఎన్నడూ లేనివిధంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు. -
ఐదు వేల ఎకరాల్లో.. ఇండస్ట్రియల్ హబ్
[ 08-05-2024]
మచిలీపట్నం ఎంపీగా.. గత ఐదేళ్లలో కృష్ణా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండానే.. ఎంతో చేయగలిగాను. కేంద్ర ప్రభుత్వం నిధులను భారీగా తీసుకొచ్చి పలు ప్రాజెక్టులను పట్టాలెక్కించాను. ప్రధానంగా.. బందరు పోర్టుకు అన్ని అనుమతులు, రూ.4 వేల కోట్ల వరకూ రుణం తీసుకొచ్చాను -
పట్టుగొమ్మలపై.. గొడ్డలి వేటు
[ 08-05-2024]
గ్రామ స్వరాజ్య స్ఫూర్తిని పాతాళానికి తొక్కేసిన ఘనత సీఎం జగన్దే. వాటికి ఒక్కపైసా కూడా ఇవ్వకుండా, వివిధ గ్రాంట్లను దారి మళ్లించేసి పంచాయతీలను పీల్చి పిప్పి చేశారు. -
పోస్టల్ బ్యాలట్లో గందరగోళం
[ 08-05-2024]
జిల్లాల విభజనతో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల అధికారుల నడుమ సమన్వయం కొరవడడంతో పోస్టల్ బ్యాలట్ ఓటింగ్లో గందరగోళం నెలకొంది. పోలింగ్ విధులు నిర్వహించాల్సిన సిబ్బంది అవస్థలు పడ్డారు. -
జనం ఆస్తులపై జగనాసుర చట్టం
[ 08-05-2024]
వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కుచట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) అమలుకు చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూ సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తేనే ఓటు వేస్తాం
[ 08-05-2024]
నిడమర్రు పంచాయతీ ఎస్సీవాడలో ఉన్న పోలింగ్బూత్ను కిలో మీటరు దూరంలో ఉన్న గౌడపాలెం మార్చారు. -
బుద్ధప్రసాద్, బాలశౌరిలను గెలిపించండి: దేవినేని
[ 08-05-2024]
కూటమి అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం చల్లపల్లి మండలం మంగళాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
గాలివాన బీభత్సం
[ 08-05-2024]
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి మంగళవారం సాయంత్రం పలు గ్రామాల్లో భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపోయి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
గంగూరులో వైకాపా భారీ తాయిలాలు
[ 08-05-2024]
ఎన్నికల వేళ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి అధికార వైకాపా చేయని ప్రయత్నం అంటూ లేదు. మంత్రి జోగి రమేష్ బరిలో ఉన్న పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేయడానికి ఆ పార్టీ నాయకులు పోరంకి-గంగూరు సరిహద్దున ఉన్న ఏవీఎం గార్డెన్స్లో భారీగా బహుమతులు భద్రపర్చారు. -
మహిళలకు నెలకు రూ.1500
[ 08-05-2024]
మహిళలకు సూపర్ - 6లో ఉన్న ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.1500తో మేలు కలుగుతుందని అవనిగడ్డ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. -
నమ్మండి... ఇది జగనన్న లేఔటేనండి
[ 08-05-2024]
ముళ్ల పొదలతో కనిపిస్తున్న ఈ ప్రదేశం జగనన్న లేఔటే నమ్మి తీరాల్సిందే. నాగాయలంక మండలం భావదేవరపల్లిలో నాలుగేళ్ల కిందట రూ.లక్షలు వెచ్చించి 559 మంది (నాగాయలంకకు చెందిన 443 మంది, భావదేవరపల్లికి చెందిన 72 మంది, నంగేగడ్డకు చెందిన 44 మంది)కి అధికారులు నివేశన స్థలాలు కేటాయించారు. -
అభివృద్ధి, సంక్షేమం కూటమితోనే సాధ్యం
[ 08-05-2024]
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పామర్రు నియోజకవర్గ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
[ 08-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
ఇంటి వద్దే ఓటు వినియోగం
[ 08-05-2024]
మంచం పట్టిన పండుటాకులు, దివ్యాంగులకు ఎన్నికల కమిషన్ ఊతమిచ్చింది. ఇంటి వద్దే ఓటు హక్కు (హోమ్ ఓటింగ్) వినియోగించుకునే అవకాశం కల్పించింది. బారులు తీరే జనం మధ్య.. మండే ఎండల్లో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే పరిస్థితిని తప్పించింది. -
‘జగన్ క్రైస్తవుల పాలిట సైతాన్’
[ 08-05-2024]
సీఎం జగన్ క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని.. క్రైస్తవులను నమ్మించి మోసం చేసి.. వారి పాలిట సైతాన్లా మారారని తెదేపా క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాస్ విమర్శించారు. -
డబ్బులు పంచుతూ.. స్టిక్కర్లు అంటిస్తూ..
[ 08-05-2024]
ఇంటింటికీ ప్రచారం పేరుతో వైకాపా స్టిక్కర్లు అంటిస్తూ గుట్టుచప్పుడు కాకుండా నగదు పంపిణీ చేస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెదేపా నాయకులపైనే వైకాపా నాయకులు తప్పుడు కేసులు బనాయించారు. -
ఆగని ఇసుక అక్రమ రవాణా
[ 08-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఇసుకాసురుల ధన దాహానికి అంతు లేకుండా పోతోంది. అధికారుల ఆదేశాలు బేఖాతర్ చేస్తూ.. ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. -
‘గుడివాడకు పట్టిన పీడ కొడాలి’
[ 08-05-2024]
గుడివాడకు పట్టిన పీడ కొడాలి నానీ అని.. ఆ పీడ అతి త్వరలో విరగడ అవుతుందని తెదేపా రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి పొట్లూరి దర్షిత్ అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయం ప్రజా వేదికలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
దుమ్ము దుమారమే!
[ 08-05-2024]
గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలకు జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్మేసి, గాలి దుమారం చెలరేగి, రోడ్లను దుమ్ము ధూళి ముంచెత్తింది. -
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన.. పట్టించుకోని అధికారులు
[ 08-05-2024]
నందిగామలో నిబంధనలకు విరుద్ధంగా ప్రతి ఇంటికి వైకాపా స్టిక్కర్లు అంటిస్తున్నా... ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదు.