logo

సనత్‌నగర్‌లో డ్రగ్స్‌ సీజ్‌ చేసిన ఎస్‌వోటీ పోలీసులు

నగరంలోని సనత్‌నగర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు సీజ్‌ చేశారు.

Published : 10 Apr 2024 10:31 IST

హైదరాబాద్‌: నగరంలోని సనత్‌నగర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు సీజ్‌ చేశారు. ఐదుగురు యువకులను పట్టుకున్నారు. 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ ఫ్లేవర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేటుగాళ్లు గోవా నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద సనత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని