బ్రేకింగ్
04 May 2024 | 13:06 IST
పాసుపుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు?: చంద్రబాబు
దర్శి: రక్తం పీల్చే జలగ జగన్.. తాను రక్తం ఇచ్చే రకం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘‘పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు? మీ భూమిపై మీకు హక్కు ఉందా? భూమి మీది.. పెత్తనం జలగది. సైకో జగన్ అందరి మెడలకు ఉరితాడు వేశారు. అవినాష్రెడ్డి చిన్న పిల్లాడంటా. అలా అయితే పలకా బలపం ఇచ్చి స్కూల్కు పంపించు. స్కూల్కు పంపాల్సిన పిల్లాడిని జగన్ పార్లమెంటుకు పంపించారు’’ అని చంద్రబాబు అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/05/24)
- మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
- పెళ్లికి ముందే.. ముద్దూముచ్చట్లేంటి?
- బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
- పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
- శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
- సీశామ్ కలవరం!
- శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
- వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..