బ్రేకింగ్

breaking
04 May 2024 | 13:06 IST

పాసుపుస్తకంపై జగన్‌ ఫొటో ఎందుకు?: చంద్రబాబు

దర్శి: రక్తం పీల్చే జలగ జగన్‌.. తాను రక్తం ఇచ్చే రకం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘‘పట్టాదారు పాసుపుస్తకంపై జగన్‌ ఫొటో ఎందుకు? మీ భూమిపై మీకు హక్కు ఉందా? భూమి మీది.. పెత్తనం జలగది. సైకో జగన్‌ అందరి మెడలకు ఉరితాడు వేశారు. అవినాష్‌రెడ్డి చిన్న పిల్లాడంటా. అలా అయితే పలకా బలపం ఇచ్చి స్కూల్‌కు పంపించు. స్కూల్‌కు పంపాల్సిన పిల్లాడిని జగన్‌ పార్లమెంటుకు పంపించారు’’ అని చంద్రబాబు అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు