logo

బ్రాహ్మణ సమాజ్ నూతన కార్యవర్గం ఎన్నిక

జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి రామాలయంలో బ్రాహ్మణ సమాజ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Published : 15 Apr 2024 12:30 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం : జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి రామాలయంలో బ్రాహ్మణ సమాజ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.  అధ్యక్షుడిగా ఎ.సంతోష్ కుమార్,  ప్రధాన కార్యదర్శిగా ఎన్.విశ్వాస్  ఎన్నిక కాగా..  కోశాధికారిగా అభిలాష్ టెంబెకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బ్రాహ్మణ సమాజ్‌ అభివృద్ధికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో  సత్కరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని