logo

ఎన్నికల అధికారికి వినతి

విజయవాడలో సీఎం దాడి ఘటనపై విచారణ జరపాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి జనసేన నేతలు వినతిపత్రం అందజేశారు.

Updated : 16 Apr 2024 20:14 IST

అమరావతి: విజయవాడలో సీఎం దాడి ఘటనపై విచారణ జరపాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి జనసేన నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనలో రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్, సీఎం భద్రత అధికారినీ బాధ్యులను చేస్తూ.. నిష్పాక్షిక విచారణ జరిపించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని