logo

సొంత బావని చంపిన బామ్మర్ది

చేవెళ్ల మండల కేంద్రంలో కడమంచి నారాయణదాసు (45) అనే వ్యక్తిని హత్య చేశాడు.

Published : 17 Apr 2024 15:12 IST

చేవెళ్ల: చేవెళ్ల మండల కేంద్రంలో కడమంచి నారాయణదాసు (45) అనే వ్యక్తిని హత్య చేశాడు. అతని సొంత బామ్మర్ది అయిన భాస్కర్ ఆర్థిక లావాదేవీల గొడవ విషయంలో హత్య చేశాడు. చేవెళ్ల మండలం ఊరెళ్ళలోని నారాయణ దాస్ యొక్క సొంత ఫామ్ హౌస్‌లో బావని గొడ్డలితో నరికి చంపాడు. అర్ధరాత్రి ఒకటి గంటల సమయంలో చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు డెడ్ బాడీని రికవరీ చేసి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని