Fixed deposits: ఈ బ్యాంకుల్లో ఎఫ్డీలపై 9% పైగా వడ్డీ.. వీరికి మాత్రమే!
Fixed deposits: వివిధ బ్యాంకులు సీనియర్ సిటిజన్లు చేసే ఫిక్స్డ్ డిపాజిట్పై అత్యధిక వడ్డీని అందిస్తున్నాయి. ఆ బ్యాంకులపై ఓ లుక్కేయండి.
Fixed deposits | ఇంటర్నెట్డెస్క్: సాధారణ డిపాజిట్లతో పోలిస్తే, సీనియర్ సిటిజన్లు చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల (Fixed deposits)పై అన్ని బ్యాంకులు అధిక వడ్డీ అందిస్తున్నాయి. ప్రస్తుతం చాలా బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ల ఎఫ్డీలపై 9శాతానికి పైగా వడ్డీ లభిస్తోంది. వివిధ కాలావధి పరిమితులతో తీసుకొచ్చిన ఎఫ్డీలపై బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను ఓ సారి చూసేద్దాం..
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 7 రోజుల నుంచి 10ఏళ్ల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 4.50శాతం నుంచి 9.5 శాతం వరకు వడ్డీని బ్యాంక్ అందిస్తోంది. 1001 రోజులతో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై అత్యధికంగా 9శాతం వడ్డీ పొందొచ్చు. 2024 ఫిబ్రవరి 2 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 7 రోజుల నుంచి 10ఏళ్ల కాల వ్యవధితో చేసే ఎఫ్డీలపై సాధారణ డిపాజిటర్లకు 4శాతం నుంచి 9శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 444 రోజుల డిపాజిట్పై అత్యధికంగా 9శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లు చేసే ఎఫ్డీలపై 0.50శాతం అధిక వడ్డీ లభిస్తోంది. ఈ కొత్త వడ్డీ రేట్లు 2023 ఆగస్టు 21 నుంచి అమల్లోకి వచ్చాయి.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 9 శాతం వడ్డీని అందిస్తోంది. 365 రోజుల డిపాజిట్పై అత్యధికంగా 9శాతం వడ్డీ ఇస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు 2024 జనవరి 2 నుంచి అమల్లోకి వచ్చాయి.
గ్రామీణ కుటుంబాల నెలవారీ తలసరి వ్యయం రూ.3,773
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: సీనియర్ సిటిజన్లకు 7 రోజుల నుంచి 10ఏళ్ల కాల వ్యవధితో చేసే ఎఫ్డీలపై 4.50 శాతం నుంచి 9.10 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. 2 సంవత్సరాల 2 రోజులతో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై అత్యధికంగా 9.10శాతం వడ్డీ పొందొచ్చు. కొత్త వడ్డీ రేట్లు 2023 డిసెంబరు 22 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: సీనియర్ సిటిజన్లు 7రోజుల నుంచి 10ఏళ్ల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై 3.06శాతం నుంచి 9.21శాతం వరకు వడ్డీ అందిస్తోంది. 750 రోజులు చేసే డిపాజిట్పై అత్యధికంగా 9.21శాతం వడ్డీ లభిస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు 2023 అక్టోబర్ 28 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుంచి 10ఏళ్ల కాల వ్యవధితో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.60 శాతం నుంచి 9.10 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. రెండేళ్లు, మూడేళ్లతో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై అత్యధికంగా 9.10శాతం వడ్డీ పొందొచ్చు. 2023 ఆగస్టు 21 నుంచి అమల్లోకి వచ్చాయి.
గమనిక: వడ్డీ రేట్లపై అవగాహన కోసమే ఈ సమాచారం. పూర్తి వివరాలు దగ్గర్లోని బ్యాంకు శాఖను సంప్రదించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WAISLలో వాటాను కొనుగోలు చేయనున్న జీఎంఆర్
జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రా WAISLలో 8.40 శాతం వాటాను రూ.56.66 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. -
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
టెస్లాలో పని చేస్తున్న ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఎలాన్ మస్క్ ఉద్వాసన పలికారు. టెస్లా కార్ల విక్రయాలు క్షీణించిన నేపథ్యంలో వీరిపై వేటు వేసినట్లు తెలిసింది. -
చివరి అరగంటలో అమ్మేశారు.. సూచీలకు నష్టాలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 188 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. -
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
Gold: మార్చిలో బంగారం ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ జనవరి-మార్చి త్రైమాసికంలో గిరాకీ ఎనిమిది శాతం పుంజుకుంది. -
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
విప్రో కొత్త సీఈఓగా ఇటీవల నియమితులైన శ్రీనివాస్ పల్లియా వేతనం వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. -
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
Wearable AC: మెడపై ధరించి ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగలిగేలా సోనీ ఓ కొత్త ఏసీ డివైజ్ను తీసుకొచ్చింది. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
Elon Musk: టెస్లా షేర్ల ర్యాలీతో బిలియనీర్ ఎలాన్ మస్క్ సంపద ఇటీవల గణనీయంగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే ఆయన షేర్ల విలువ 18.5 బిలియన్ డాలర్లు ఎగసింది. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,668
Stock Market Opening bell: ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 22,668 దగ్గర కొనసాగుతోంది. -
పతంజలి దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు
Patanjali: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పది ఉత్పత్తుల తయారీ లైసెన్స్ను రద్దు చేసింది. -
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్