Budget 2023: భారత్ బ్రాండ్ పెరగాలంటే..!
ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అంటే ఆషామాషీగా రాదు. భారత్ ఇప్పుడున్న స్థాయిలోనే ఎగుమతులను కొనసాగితే ఏమాత్రం కుదరదు. దీనిని కొన్ని పెంచుకోవాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్డెస్క్: భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ముఖ్యం ఇంధన ఎగుమతులే. ప్రస్తుతం భారత్లో సుమారు 140 కోట్ల మంది జనాభా ఉండటంతో దేశీయ వినియోగంతోనే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. కానీ, ఇది ఒక స్థాయిదాకానే దేశ ప్రగతిని తీసుకెళ్లగలదు. అక్కడి నుంచి ముందుకు పోవాలంటే ఎగుమతులను పెంచుకోవాల్సి ఉంటుంది. 2022లో భారత్లో 420 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇదే సమయంలో చైనా ఏకంగా 3.6 ట్రిలియన్ డాలర్లను చేయడం గమనార్హం. ఈ గణాంకాలు భారత ఎగుమతుల స్థాయిని చెబుతున్నాయి. ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 3.1శాతం కాగా.. ఎగుమతుల్లో భారత బ్రాండ్ కేవలం 1.6శాతానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో భారత్ ఎగుమతులు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలంటే ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలకు పదును పెట్టాల్సిందే.
మరింత ఆకర్షణీయంగా ఆర్వోడీటీఈపీ(RoDTEP)..
ఎగుమతులను ప్రోత్సహించేందుకు 2021లో భారత్ ‘ది రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటికే ఉన్న ‘మర్చండైస్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా’ విధానాన్ని ఇది భర్తీ చేసింది. ఈ విధానంలో ఎగుమతిదారులు కేంద్ర, రాష్ట్ర పన్నులను రీఫండ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఆర్వోడీటీఈపీ బడ్జెట్ ప్రస్తుతం రూ. రూ.40,000 కోట్లు. ఈ మొత్తాన్ని పెంచాలని ఎగుమతిదారులు కోరుతున్నారు.
కస్టమ్స్ డ్యూటీల్లో మార్పులు..
* పూర్తి తయారై వచ్చే ప్లాస్టిక్ దిగుమతులపై భారీగా కస్టమ్స్ డ్యూటీలను విధించాలని ఆ పరిశ్రమ కోరుతోంది. ఇది పాలీమర్ ముడిపదార్థాలపై విధించేదాని కంటే ఎక్కువగా ఉండాలని కోరుతోంది.
* తోలు పరిశ్రమకు అవసరమయ్యే ముడి పదర్థాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం లేదా తొలగించడం చేయాలని కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ కోరుతోంది. పూర్తిగా తయారైన ఉత్పత్తుల దిగుమతిపై మాత్రం కస్టమ్స్ను సుంకం విధించాలని అభ్యర్థిస్తోంది.
* అంతర్జాతీయ నౌకా మార్గాలను భారత్ అభివృద్ధి చేయాల్సి ఉంది. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలపై ఆధారపడటం ఇబ్బందికరంగా మారినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్లోని పరిశ్రమలనే వీటిని తయారు చేసేలా ప్రోత్సహించాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ కోరుకుంటోంది.
మరిన్ని పీఎల్ఐ పథకాలు తేవాలి..
దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాలను ప్రకటించాల్సి ఉంది. ఈ సారి ఆటోమొబైల్, ఆటోమొబైల్ విడిభాగాలు, ప్రత్యేకమైన స్టీల్, టెలికాం, నెట్వర్కింగ్ పరికరాల పరిశ్రమలను కూడా వీటిల్లో చేర్చాలి. ఈ సారి రూ.35 వేల కోట్ల వరకు పీఎల్ఐ పథకానికి కేటాయింపులు ఉండొచ్చని భావిస్తున్నారు. లెదర్, సైకిళ్ల తయారీ, టీకాల మెటీరియల్ వంటి వాటిని దీనిలో చేర్చే అవకాశాలున్నాయి.
ఆర్థిక మద్దతు అవసరం..
ఎగమతులు చేసే కంపెనీల నగదు అవసరాలు తీరేందుకు తక్కువ వడ్డీకి ఇచ్చేలా ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేయాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. ఈ చర్యతో ఎగుమతులు పెరగడంతోపాటు.. దేశీయంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఇక డాలర్ బలపడితే ఎగుమతులపై దాని ప్రభావం ఉంటుంది. ప్రభుత్వం ఈ దిశగా మద్దతు ఇవ్వాలని కోరతున్నాయి.
ఇక ఆర్థిక మాంద్య పరిస్థితుల కారణంగా మార్కెటింగ్ ఖర్చులను కంపెనీలు గణనీయంగా తగ్గించుకొన్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో భారత వస్తువులు కనిపించే పరిస్థితి ఉండదు. ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ను మరింత బలపర్చాలి. ఇప్పటికే దీనికి కేటాయించిన రూ.200 కోట్ల మొత్తాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
Credit card: క్రెడిట్ కార్డు ద్వారా జరుపుతున్న లావాదేవీలు 2024 మార్చిలో సరికొత్త మైలురాయిని చేరాయి. -
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ